Main

బొలెరో బోల్తా

గద్వాల, జనవరి 8: అదుపుతప్పిన బొలెరో వాహనం బోల్తా పడటంతో ఐదుగురు మృతి చెందగా 27మందికి గాయాలైన సంఘటన సోమవారం గద్వాల మండల పరిధిలో చోటు చేసుకుంది. …

ఆటోస్లార్టర్ల తొలగింపుపై క్షేత్రస్థాయి ప్రచారం

జనగామ,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): ప్రభుత్వం 24గంటల విద్యుత్‌ సరఫారచేసేముందే ఆటోస్టార్టర్లను రైతులు స్వచ్ఛందంగా తొలగించుకోవాల్సి ఉంటుందని జనగామ విద్యుత్‌శాఖ డీఈ వై రాంబాబు అన్నారు. డిసెంబర్‌ 31 అర్ధరాత్రి నుంచి …

సబ్‌ప్లాన్‌ వెంటనే అమలు చేయాలి

కరీంగర్‌లో ముగింపు సభతో సమస్యలను ఎండగతాం : చాడ హైదరాబాద్‌,డిసెంబర్‌1(జ‌నంసాక్షి): బిసిలు, మైనార్టీల కోసం సబ్‌ప్లాన్లు రూపొందించి చట్టాలు చేయాలని సిపిఐ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు …

భూ సర్వేతో వివాదాలకు చెక్‌: ఎమ్మెల్యే

జనగామ,నవంబర్‌30(జ‌నంసాక్షి): భూ రికార్డుల ప్రక్షాళనతో గ్రామాల్లో భూ వివాదాలకు చెక్‌ పడనుందని ఎమ్మెల్యే ముత్తి రెడ్డి అన్నారు. ఇందుకు ససర్వే ద్వారా ఎవరి భూమి ఎక్కడ అన్నది …

తెల్లారక ముందే తెల్లారిన బతుకులు

పత్తి ఏరుకునే కూలీలను మింగిన పాలలారీ విషాదంలో చామనపల్లి గ్రామం ఆరుగురు మృతి సుమారు పదిమంది గాయాలు కరీంనగర్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): పొట్ట తిప్పలకోసం నితెల్లవారకముందే కూలీ పనికోసం ఉన్న …

అక్రమ కార్యకలాపాల నియంత్రణకు చర్యలు

  -పోలీస్‌ కవిూషనర్‌ విబి కమలాసన్‌రెడ్డి కరీంనగర్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): అక్రమ కార్యకలాపాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని కరీంనగర్‌ పోలీస్‌కవిూషనర్‌ విబి కమలాసన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజల భద్రతకోసం తీసుకుంటున్న …

చేనేత కార్మికుడి ఆత్మహత్య

సిరిసిల్ల, నవంబర్‌11(జ‌నంసాక్షి): అప్పుల బాధ తాళలేక ఓచేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజన్న సిరిసిల్లలో శనివారం వెలుగుచూసింది. జిల్లా కేంద్రంలోని 23వ వార్డు బీవై నగర్‌కు …

పంచాయితీలను ఆర్థికంగా బలోపేతం చేయాలి

కరీంనగర్‌,నవంబర్‌8(జ‌నంసాక్షి): గ్రామ పంచాయతీలకు నిధులు, విధులు, అధికారాలను వికేంద్రీకరించి వాటిని బలోపేతం చేయడం ద్వారా గ్రామాలను పరిపుష్టం చేయాలని భాజపా కిసాన్‌ మోర్చా జాతీయ ప్రధానకార్యదర్శి సుగుణాకర్‌ …

సామాన్యుడి నడ్డవిరిచిన నవంబర్‌ 8

బ్లాక్‌డేను విజయవంతం చేయాలి సిటీ కాంగ్రెస్‌ పిలుపు కరీంనగర్‌,నవంబర్‌ 7(జ‌నంసాక్షి): దేశంలో నల్లదనాన్ని రూపుమాపుతామని ప్రగల్బాలు పలికిన కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడి పెద్ద …

తేనెటీగల దాడిలో వ్యక్తి మృతి

కరీంనగర్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండలం ఎక్లాస్‌ పూర్‌ గ్రామానికి చెందిన ఎండీ బాషుమియా(70) ఆదివారం తేనేటీగల దాడిలో మృతి చెందాడు. బాషుమియా ఆదివారం వ్యవయసాయ బావి …