ఖమ్మం

రైతు ఆత్మహత్య

వాజేడు: ధర్మారం గ్రామానికి చెందిన ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మిర్చి వ్యాపారి బెదిరింపులతోనే పాణ్యం నరసింహారావు (48) ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మిర్చి వ్యాపారిపై చర్యలు …

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

ఖమ్మం గ్రామీణం: ఖమ్మ గ్రామీణ మండలంలోని వెంకటగిరి క్రాన్‌రోడ్‌ సమీపంలోని లోటన్‌ గ్రానైట్‌ పరిశ్రమలో విద్యుదాఘాతంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం …

పత్తికి రికార్డు ధర

ఖమ్మం : ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో శనివారం పత్తి క్వింటా గరిష్ఠ ధర రూ. 4551 పలికింది. ఈ సీజన్‌లో ఇంత ఎక్కువ ధర పలకడం ఇదే …

గ్రానైట్‌ పరిశ్రమంలో ప్రమాదం

కార్మికుడి మృతి ఖమ్మం అర్బన్‌: ఖమ్మం నగర శివారు కానాపురం హవేలీ పారిశ్రామిక ప్రాంతంలోని ఒక గ్రానైట్‌ పరిశ్రమ వద్ద ప్రమాదం సంభవించి ఒక కార్మికుడు మృతి …

సమస్యలను పట్టించుకోని బీఎన్‌ఎన్‌ఎల్‌ అధికారులు

అశ్వారావుపేట: టెలిఫోన్‌ లైన్‌కు మరమ్మతులు చేయాలంటూ గత మూడేళ్లుగా ఎన్ని వినితి పత్రాలు ఇచ్చినా పట్టించుకోని బీఎన్‌ఎన్‌ఎల్‌ అధికారుల వైఖరికి నిరసనగా అశ్వారావుపేటలో వ్యవసాయ కళాశాలకు చెందిన …

ఆర్టీసీ సిబ్బందికి శిక్షణ

భద్రాచలం పట్టణం: భద్రాచలం ఏపీఎస్‌ఆర్టీసీ డిపోలో సోమవారం బస్సు డ్రైవర్లు, కండక్టరకు వృత్తి నైపుణ్యాలపై శిక్షణ తరగతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీటీవో నరసయ్య డిపో మేనేజరు …

వ్యవసాయ కళాశాల విద్యార్థుల నిరాహార దీక్షలు

అశ్వారావుపేట: సమస్యల పరిష్కారం కోరుతూ అశ్వారావుపేటలో వ్యవసాయ కళాశాల విద్యార్థులు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. వ్యవసాయ కళాశాలలో ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం …

ఆర్టీసీ సిబ్బందికి శిక్షణ

భద్రాచలం పట్టణం: భద్రాచలం ఏపీఎన్‌ ఆర్టీసీ డిపోలో సోమవారం బస్సు డ్రైవర్లు, కండక్టర్లకు వృత్తి నైపుణ్యాలపై తరగతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీటీవో నరసయ్య, డిపో మేనేజరు …

వ్యవసాయ కళాశాల విద్యార్థుల నిరాహార దీక్షలు

అశ్వారావుపేట: సమస్యల పరిష్కారం కోరుతూ అశ్వారావు పేటలో వ్యవసాయ కళాశాల విద్యార్థులు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. వ్యవసాయ కళాశాలలో ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల …

తీర్థాల జాతర సమీక్షా సమావేశం

ఖమ్మం గ్రామీణం: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఖమ్మం గ్రామీణ మండలం తీర్థాల సంగమేశ్వర ఆలయంలో జరిగే జాతరకు సంబంధించిన ఏర్పాట్లపై ఖమ్మం ఆర్టీవో వాసం వెంకటేశ్వర్లు అధికారులతో …

తాజావార్తలు