మెదక్

నేడే రాఖీల పండుగ,రాఖీల అమ్మకాల సందడి మొదలైంది.

దౌల్తాబాద్ ఆగష్టు 11, జనం సాక్షి. అన్నా చెల్లెళ్లకు అనుబంధాలకు ప్రతితీగ జరుపుకునే రాఖీల పండుగ కావడంతో దౌల్తాబాద్ మండల కేంద్రంలోని రాఖీల అమ్మకాల సందడి మొదలైంది. …

అందరికీ ఆదర్శప్రాయుడు వెలికట్ట ఎంపీటీసీ

వధూవరులకు జాతీయ జెండాతో శుభాకాంక్షలు కొండపాక (జనంసాక్షి) ఆగస్టు 11 : జప్తి నాచారం గ్రామానికి చెందిన చెల్లారపు రామచంద్రారెడ్డి కుమార్తె వివాహానికి గురువారం వెలికట్ట గ్రామ …

750 మీటర్ల జాతీయ పతాక ప్రదర్శన

*ఈ నెల 13 న 750 మీటర్ల జాతీయ పతాక ప్రదర్శన మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ మిర్యాలగూడ. జనం సాక్షి స్వతంత్రం వచ్చి 75 వసంతాలు …

పెళ్లి కొడుకు మోసం చేశాడని పెళ్లి అడ్డుకున్న యువతి

  ప్రేమిస్తున్నానని చెప్పి శారీరకంగా వాడుకొని మోసం చేశాడని ఓ యువతి ఏకంగా పెళ్లి పీటల మీద జరుగుతున్న వివాహాన్ని అడ్డుకుంది. క్యాతన పల్లి మున్సిపాలిటీ గద్దె …

స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఫ్రీడం రన్

రామకృష్ణాపూర్ , (జనంసాక్షి) : పురపాలక పరిపాలన శాఖ సంచాలకుల ఆదేశాల మేరకు గురువారం నాడు క్యాతనపల్లి మున్సిపాలిటీ లో స్వతంత్ర భారత వజ్రోత్సవ కార్యక్రమం నిర్వహించడం …

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ అందుచేత:

 రాయికోడ్ జనం సాక్షి ఆగస్టు11 రాయికోడ్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరైన ఒక లక్ష పన్నెండు వెయిలు రూపాయల చెక్స్ ని …

రాయికోడ్ మండల కేంద్రంలో 75వ స్వాతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తహ

రాయికోడ్ మండల కేంద్రంలో 75వ స్వాతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తహ” వేడుకల్లో భాగంగా గురువారం నాడు మండల అభివృద్ధి, రెవెన్యూ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో …

ఫ్రీడమ్ 2కె రన్ ప్రారంభించిన ఎమ్మెల్యే కందళ

కూసుమంచి ఆగస్టు 11 (జనం సాక్షి): స్వాతంత్ర సంగ్రామ వజ్రోత్సవాల సందర్భంగా ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి మండలంలోని బస్టాండ్ సెంటర్ …

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి

ఝరాసంగం ఆగస్టు 10 (జనంసాక్షి ) 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బుదవారం ఈదుల పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ …

ఫ్రీడం రన్ విజయవంతం చేయాలి.

, ఝరాసంగం ఆగస్టు 10 (జనం సాక్షి) : భారత స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఫ్రీడం రన్ నిర్వహించనున్నట్లు మేదపల్లి సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ తెలిపారు.బుదవారం జాతీయ …