మెదక్

భారత స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలను పండగ వాతావరణంలో నిర్వహించాలి

అగస్టు 8 నుండి 22 వరకు నిర్వహించే భారత స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల ఏర్పాట్లు పై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన జిల్లా కలెక్టర్ రాహుల్ …

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జర్నలిస్టుల రక్త నమూనాలు సేకరణ.

దౌల్తాబాద్, ఆగస్టు 8,జనం సాక్షి. దౌల్తాబాద్ మండల కేంద్రంలోని పీ హెచ్ సీ , ఇందుప్రియాల్ పీ హెచ్ సీ ల్లో జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యుల …

రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తుంది

… టిపీసీసీ కార్యదర్శి చేపూరి వినోద్ స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 08, ( జనం సాక్షి) : రాబోయే రోజుల్లో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో …

ఘనంగా ధ్వజస్తంభ ఊరేగింపు

 ఫోటో: ధ్వజస్తంభానికి పూజలు చేస్తున్న గ్రామ సర్పంచ్ బిట్టు నాగేశ్వరరావు, మల్లెపల్లి కరుణాకర్    పెన్ పహడ్. ఆగస్టు 8 (జనం సాక్షి) ; మండల పరిధిలోని …

ఘనంగా స్వాతంత్ర వజోత్సవ వేడుకలు.

దౌల్తాబాద్ ఆగష్టు 8, జనం సాక్షి. దౌల్తాబాద్ మండల కేంద్రంలో భారతదేశ 75 వసంతాల స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణలో భాగంగా అజాది కా అమృత మహోత్సవ …

ఎదుల్లాపూర్ ఒక ఆదర్శవంతమైన గ్రామం

శివ్వంపేట ఆగస్ట్ 8 జనంసాక్షి :  ఎదుల్లాపూర్ గ్రామం ఒక ఆదర్శవంత గ్రామంగా తయారైందని దీనిని త్వరలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపిక కాబోతుందని సేహగల్ స్వచ్ఛంద …

ట్రాక్టర్ డ్రైవర్ గా మహిళా పంచాయతీ కార్యదర్శి

రాయికోడ్ జనం సాక్షి ఆగస్టు 08 రాయికోడ్   మండల పరిధిలోని  శంషోద్దీన్ పూర్ గ్రామంలో హరిత హారంలో భాగంగా  మొక్కలు నాటడానికి  రోడ్డుకు ఇరువైపులా  గుంతలు తీసి …

*ఇంకా ఈ కేవైసీ చేసుకొని రైతులకు మరో అవకాశం*

*—బిజెపి మండల అధ్యక్షుడు శేరి రాంరెడ్డి* దోమ న్యూస్ జనం సాక్షి. ఇంకా ఈ కేవైసీ చేసుకొని రైతులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి గడువును పొడిగించిందని బిజెపి …

పేదలకు అండ సీఎం రిలీఫ్ ఫండ్

  తూప్రాన్ జనం సాక్షి ఆగస్టు 7:: అనారోగ్యంతో ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఎంతో ఉపయోగపడుతుందని మనోహర మండల వైస్ ఎంపీపీ …

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి.

కౌడిపల్లి(జనంసాక్షి). మండల పరిధిలోని కొత్తచెరువు తండాకు చెందిన రామావత్ కైలాష్ (30) బతుకుదెరువు కోసం ఐదు సంవత్సరాలుగా దుండిగల్ వద్ద బైక్ మెకానిక్ గా పని చేసుకుంటూ …