మెదక్

మొహరం సందర్భంగా షర్బత్ పంపిణీ

  తూప్రాన్ జనం సాక్షి ఆగస్టు 7 :: ముస్లింల పవిత్ర పండుగ మొహరం పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకొని అందరూ అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను అని మున్సిపల్ కౌన్సిలర్ …

వజ్రోత్సవ కీర్తి.. నిండాలి స్ఫూర్తి

జాతీయ జెండాలు పంపిణీ చేసిన కార్పొరేటర్ కొత్త చందర్ గౌడ్ మేడిపల్లి – జనంసాక్షి స్వతంత్ర పోరాట యోధులను స్మరిస్తూ ప్రగతి పయనం కొనసాగించాలని సీఎం కెసిఆర్ …

త్యాగానికి ప్రతీకగా మొహరం

ఝరాసంగం ఆగస్టు 9 (జనంసాక్షి)త్యాగానికి ప్రతీకగా నిర్వహించే మొహరం  పురస్కరించుకుని సి డి సి ఛైర్మన్ ఉమాకంత్ పాటిల్ సర్పంచ్ ఓం ప్రకాష్ పాటిల్ ఏల్గోయి గ్రామంలో …

13 వ తేదీన బెల్లంపల్లి లో వినూత్న కార్యక్రమం

25 వేల మంది ప్రజలతో సామూహిక జాతీయ గీతాలాపన, జాతీయ పతాకాలతో భారీ ర్యాలీ ఏ.సి .పి ఎడ్ల మహేష్   భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 …

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం

జనం సాక్షి క్రైమ్ న్యూస్ ఆగస్టు:-09 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నేషనల్ హైవే-44 పై మెండోరా మండలం బుస్సాపూర్ వద్ద రోడ్డుపై కంటైనర్, …

బస్టాండ్ లో జాతీయ గీతని అలపిస్తున డిపో ఉద్యోగులు,

నారాయణఖేడ్ ఆగస్టు9(జనంసాక్షి) టి ఎస్ ఆర్ టి సి నారాయణఖేడ్ డిపో లో మంగళవారం ఆర్టిసి ఎండి సజ్జనార్  ఆదేశాల మేరకు ఉదయం 11 గంటలకు ప్రతి …

మండల పార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు ఒక ప్రకటన తెలిపారు

  రాయికోడ్ జనం సాక్షి ఆగస్టు 09 రాయికోడ్    75వ భారత స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకొని రాయికోడ్ మండల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హాసనాబాద …

సంతోషిమాత ఆలయములో ఘనంగా విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం

జహీరాబాద్ ఆగస్టు 9 జనం సాక్షి జహీరాబాద్ పట్టణంలోని శాంతినగర్ లో కాలనీలో సంతోషిమాత ఆలయంలో ఘనంగా విగ్రహ శికర ప్రతిష్టాపన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. హనుమాన్ …

వరద బాధితులు అందరికీ న్యాయం చేయాలని అడిషనల్ కలెక్టర్ ను కోరిన తెరాస నేతలు.

ములుగు జిల్లా      ఆగస్టు9  (జనంసాక్షి):-  ఏటూరునాగారం వరద ప్రాంతాల్లో బాధితులకు న్యాయం జరగాలని తెరాస నేతలు ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్  ఐ …

టిఆర్ఎస్ నుంచి భారీగా కాంగ్రెస్ లోకి చేరికలు

నారాయణఖేడ్ ఆగస్టు8(జనంసాక్షి)  నారాయణఖేడ్ మండలం జూకల్ గ్రామంలో టిఆర్ఎస్ కార్యకర్తలు 50 మంది  పిసిసి ఉపాధ్యక్షులు సురేష్ సేట్కార్ సమక్షంలో నారాయణఖేడ్ తన స్వగృహంలో కాంగ్రెస్ తీర్థం …