మెదక్

వికలాంగుల జిల్లా అధ్యక్షునిగా నర్సింలు

 జహీరాబాద్ జనం సాక్షి ఆగస్టు    సంగారెడ్డి  జిల్లా అధ్యక్షునిగా రాయికోటి నర్సింలు వికలాంగుల హక్కులు, ఆత్మగౌరవం, సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సంగారెడ్డి జిల్లా రాయికోటి నర్సింలు …

ఆపదలో అండగా ముఖ్యమంత్రి సహయ నిధి

జహీరాబాద్ ఆగస్టు 6 (జనంసాక్షి) ఆపదలో అండగా ముఖ్యమంత్రి సహయ నిధి ఎంతో పనిచేస్తుంది అని తెరాస సీనియర్ నాయకులు నామా రవికిరణ్ అన్నారు. శనివారం జహీరాబాద్ …

భూగర్భ డ్రైనేజీ సమస్యపై జలమండలి అధికారులతో పర్యటించి న ఎమ్మెల్యే

నాచారం(జనంసాక్షి):  నాచారం ఓల్డ్ విలేజ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయాన్ని  ఉప్పల్ శాసనసభ్యులు బేతి సుభాష్ రెడ్డి,  నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ …

ప్రొఫెసర్ జయశంకర్ సేవలు మరవరానివి

 తూప్రాన్ జనం సాక్షి ఆగస్టు 6 :: తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త తెలంగాణ ఉద్యమ రూపకర్త ప్రొఫెసర్ జయంతి తెలంగాణ రాష్ట్రానికి చేసిన సేవలు తెలంగాణ ప్రజలు …

తల్లిపాలు బిడ్డకు అమృతం

శివ్వంపేట ఆగస్ట్ 6 జనంసాక్షి : తల్లిపాలు బిడ్డకు అమృతం వంటివని అంగన్వాడి టీచర్ లు పేర్కొన్నారు. మండల పరిధిలో దొంతి గ్రామంలో శనివారం గర్భిణీ బాలింతల …

నర్సాపూర్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌ మురళీ యాదవ్‌ సస్పెన్షన్‌

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడు: పద్మాదేవేందర్‌ మెదక్‌,అగస్ట్‌6(జనం సాక్షి): టీఆర్‌ఎస్‌ నుంచి నర్సాపూర్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌ మురళీ యాదవ్‌ సస్పెండ్‌ చేస్తున్నట్టు టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు, మెదక్‌ …

ఘట్కేసర్‌ మండల ఎంపిటిసిల నిరసన

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు మహాత్మగాంధీ విగ్రహానికి వినతిపత్రం అందచేత మేడ్చల్‌,అగస్ట్‌6(జనం సాక్షి)): ఘట్కేసర్‌ మండలంలోని ఎంపీటీసీలు మండల పరిషత్‌ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. మండలంలోని 11 …

*పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచాలి

 వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మోమిన్ పేట ఆగస్టు 6( జనం సాక్షి) గ్రామంలో పరిసర ప్రాంతాలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ …

వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి మజ్లిస్ పార్టీ జహీరాబాద్ అధ్యక్షులు అత్తర్ అహ్మద్

జహీరాబాద్ ఆగస్టు 5 (జనంసాక్షి) వీఆర్ఏలకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పే స్కేల్ జీవోను వెంటనే విడుదల చేయాలి అని మజ్లిస్ పార్టీ జహీరాబాద్ అధ్యక్షులు …

పరిశుభ్రత తోనే పరిరక్షణ

Janam sakshi ఉట్నూర్. మండల కేంద్రంలోని శుక్రవారం రోజున ఎంపీపీ పంద్ర జైవంత్ రావు డ్రై డే నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా ఎంపీపీ మాట్లాడుతు రాష్ట్ర ఆరోగ్య …