మెదక్

ట్రాక్టర్ డ్రైవర్ గా మహిళా పంచాయతీ కార్యదర్శి

రాయికోడ్ జనం సాక్షి ఆగస్టు 08 రాయికోడ్   మండల పరిధిలోని  శంషోద్దీన్ పూర్ గ్రామంలో హరిత హారంలో భాగంగా  మొక్కలు నాటడానికి  రోడ్డుకు ఇరువైపులా  గుంతలు తీసి …

*ఇంకా ఈ కేవైసీ చేసుకొని రైతులకు మరో అవకాశం*

*—బిజెపి మండల అధ్యక్షుడు శేరి రాంరెడ్డి* దోమ న్యూస్ జనం సాక్షి. ఇంకా ఈ కేవైసీ చేసుకొని రైతులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి గడువును పొడిగించిందని బిజెపి …

పేదలకు అండ సీఎం రిలీఫ్ ఫండ్

  తూప్రాన్ జనం సాక్షి ఆగస్టు 7:: అనారోగ్యంతో ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఎంతో ఉపయోగపడుతుందని మనోహర మండల వైస్ ఎంపీపీ …

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి.

కౌడిపల్లి(జనంసాక్షి). మండల పరిధిలోని కొత్తచెరువు తండాకు చెందిన రామావత్ కైలాష్ (30) బతుకుదెరువు కోసం ఐదు సంవత్సరాలుగా దుండిగల్ వద్ద బైక్ మెకానిక్ గా పని చేసుకుంటూ …

కంపెనీ యజమాన్యానికి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వార్నింగ్;

సదాశివపేట పట్టణంలో స్పిన్నింగ్ మిల్ కాలనీలో స్పిన్నింగ్ మిల్ కంపెనీ ఓనర్ రాజు ఆగ్రో వర్మ కంపెనీ ఓనర్ సుధీర్ రెడ్డిలకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి పట్టి వార్నింగ్ …

ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం వేడుకలు;

జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి మాజీ …

పెద్ద గుండవెల్లి గ్రామంలో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో గ్రామ స్వచ్ఛత పక్వాడ కార్యక్రమాన్ని ప్రారంభించుట

దుబ్బాక జనం సాక్షి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్ద గుండవెల్లి గ్రామంలో ఆగస్టు ఒకటో తేదీ నుండి ఆగస్టు 15వ తేదీ వరకు గ్రామ స్వచ్ఛత …

పద్మశాలి లందరికీ చేనేత భీమ వర్తింపజేయాలి

కౌడిపల్లి(జనంసాక్షి)..తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన చేనేత భీమా పథకాన్ని పద్మశాలి కులస్తులందరికీ వర్తింప చేయాలని కౌడిపల్లి మండల చేనేత పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు పిసికే నర్సింలు …

కెవిపిఎస్ జిల్లా మహా సభలకు భారీగా తలివెళ్ళిన నాయకులు

జహీరాబాద్ ఆగస్టు 7( జనంసాక్షి) సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగే కేవి పి ఎస్ జిల్లా మహా సభలను విజయవంతం చేయడానికి జహీరాబాద్ నియోజకవర్గం లోని మొగుడం …

ఘనంగా స్నేహితుల దినోత్సవం

నిర్మల్ , ఆగస్టు07,జనంసాక్షి,,, . స్నేహితుల దినోత్సవం పురస్కరించుకుని నిర్మల్ కస్బ  హైస్కూల్ 1984-1985 బ్యాచ్కు చెందిన పదవ తరగతి విద్యార్థులు  ఆదివారం బాలా జీ కన్వెన్షన్ …