మెదక్

కంపెనీ యజమాన్యానికి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వార్నింగ్;

సదాశివపేట పట్టణంలో స్పిన్నింగ్ మిల్ కాలనీలో స్పిన్నింగ్ మిల్ కంపెనీ ఓనర్ రాజు ఆగ్రో వర్మ కంపెనీ ఓనర్ సుధీర్ రెడ్డిలకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి పట్టి వార్నింగ్ …

ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం వేడుకలు;

జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి మాజీ …

పెద్ద గుండవెల్లి గ్రామంలో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో గ్రామ స్వచ్ఛత పక్వాడ కార్యక్రమాన్ని ప్రారంభించుట

దుబ్బాక జనం సాక్షి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్ద గుండవెల్లి గ్రామంలో ఆగస్టు ఒకటో తేదీ నుండి ఆగస్టు 15వ తేదీ వరకు గ్రామ స్వచ్ఛత …

పద్మశాలి లందరికీ చేనేత భీమ వర్తింపజేయాలి

కౌడిపల్లి(జనంసాక్షి)..తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన చేనేత భీమా పథకాన్ని పద్మశాలి కులస్తులందరికీ వర్తింప చేయాలని కౌడిపల్లి మండల చేనేత పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు పిసికే నర్సింలు …

కెవిపిఎస్ జిల్లా మహా సభలకు భారీగా తలివెళ్ళిన నాయకులు

జహీరాబాద్ ఆగస్టు 7( జనంసాక్షి) సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగే కేవి పి ఎస్ జిల్లా మహా సభలను విజయవంతం చేయడానికి జహీరాబాద్ నియోజకవర్గం లోని మొగుడం …

ఘనంగా స్నేహితుల దినోత్సవం

నిర్మల్ , ఆగస్టు07,జనంసాక్షి,,, . స్నేహితుల దినోత్సవం పురస్కరించుకుని నిర్మల్ కస్బ  హైస్కూల్ 1984-1985 బ్యాచ్కు చెందిన పదవ తరగతి విద్యార్థులు  ఆదివారం బాలా జీ కన్వెన్షన్ …

ఆడబిడ్డ పెళ్లికి 50 కిలోల బియ్యం అందజేసిన సర్పంచ్

జనం సాక్షి రాజంపేట్ గ్రామానికి చెందిన గుడ్డిబక్క అంజయ్య వెంకట్ లక్ష్మీ కూతురు గంగా లక్ష్మీ వివాహానికి 50 కిలోల సన్న బియ్యం అందజేశారు గ్రామ  సర్పంచ్ …

ప్రభుత్వ ఉపాధ్యాయునికి డాక్టరేట్

గరిడేపల్లి, ఆగస్టు  (జనం సాక్షి): మండలంలోని రాయిని గూడెం గ్రామానికి చెందిన సత్యనారాయణ గాదె సతీష్ తండ్రి రాములు కు ఉస్మానియా విశ్వ విద్యాలయం లోని డిపార్ట్మెంట్ …

మంత్రి హరీష్ రావు ను కలిసిన ఆత్మ ఛైర్మన్ పెంటారెడ్డి

జహీరాబాద్ ఆగస్టు 7 (జనంసాక్షి) జహీరాబాద్ డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ గా నూతనంగా నియమించబడిన షెట్టప్ పెంటా రెడ్డి హైదరాబాద్ లోని ఆర్థిక వైద్యారోగ్య శాఖ …

పోరాట ఫలితమే ఆరోగ్య శ్రీ పథకం

జహీరాబాద్ ఆగస్టు 7 (జనంసాక్షి ) ఎమ్మార్పీఎస్.పోరాట ఫలితమే ఆరోగ్య శ్రీ పథకం అని జహీరాబాద్ ఎమ్మార్పియస్ నియోజకవర్గ ఇంచార్జ్ అబ్రహాం మాదిగ అన్నారు. ఆదివారం ఎమ్మార్పీఎస్ …