మెదక్

కరెంటు పోల్ పై నుండి పడి వ్యక్తి మృతి

“జనం సాక్షి “చిన్న శంకరంపేట్” జులై 23, మండల పరిధిలోని గజగట్లపల్లి గ్రామానికి చెందిన బర్మల యాదగిరి (45) కరెంటు పోల్ పై నుండి పడి మృతి …

విద్యతోనే భవిష్యత్తుకు వెలుగులు

జహీరాబాద్ జులై 23 (జనంసాక్షి) విద్యతోనే విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు వెలుగులు నింపుతాయని ఉప సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షుడు తట్టు నారాయణ అన్నారు.శనివారం మండల పరిధిలోని అనేగుంట …

విఆర్‌ఎల కలెక్టరేట్‌ ముట్టడి

ధర్నాకు కాంగ్రెస్‌ మద్దతు మేడ్చల్‌,జూలై23(జనంసాక్షి)వీఆర్‌ఏలు జిల్లా కలెక్టరేట్‌ ను ముట్టడిరచారు. తెలంగాణ రాష్ట్ర వీఆర్‌ఏ జెఏసి పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న వీఆర్‌ఏలు కలెక్టరేట్‌ ముట్టడికి …

ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ఎంపీపీ ఆవుల భాగ్య లక్ష్మి గోపాల్ రెడ్డి

“జనం సాక్షి” చిన్న శంకరంపేట్” జులై 23, చిన్న శంకరంపేట్ మండల కేంద్రంలో కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా వాగులు  చెరువులు నిండి ప్రవహిస్తునందున ప్రజలు జాగ్రత్తగా …

తాసిల్దార్ రాజయ్య ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు

  రాయికొడ్ జనం సాక్షి జూలై    రాయికోడ్ తాసిల్దార్ రాజయ్య శుక్రవారం ఒక ప్రకటన తెలిపారు మండల కేంద్రంలో వివిధ గ్రామాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున …

ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన డిప్యూటి డిఎం హెచ్ వో శ్రీనివాస్.

దౌల్తాబాద్ జూలై 22, జనం సాక్షి. దౌల్తాబాద్ మండల కేంద్రమైన ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన …

ఖేడ్ నియోజకవర్గని అభివృద్ధిచేసింది టీఎస్ ఎస్ ప్రభుత్వం

నారాయణఖేడ్ జూలై22(జనంసాక్షి) సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో ని  కంగ్టి మండల్ దేగుల్ వాడి, గ్రామం నుండి రామ్ చందర్ తండా వరకు ఒక్క కోటి 60 …

*ప్రమాదవశాత్తు భవనం పై నుండి పడిపోయిన వ్యక్తికి ఆర్థికంగా చేయూత నిచ్చిన టిఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా యువ నేత*.

  జిన్నారం జులై 22 (జనంసాక్షి) సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలో పడమటి మధుసూదన్ రెడ్డి ప్రమాదవశాత్తు భవనం పై నుండి పడిపోయాడు. ఈ విషయం …

విద్యుత్ సమస్యలపై డిఈ సతీష్ తో సమావేశమైన స్థానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్.*

నాచారం(జనంసాక్షి):  మీర్పెట్ హెచ్ బీ కాలని డివిజన్ పరిధిలోనీ పలు కాలనీలలో పలు విద్యుత్ సమస్యలపై మౌలాలి సబ్ స్టేషన్ డి ఈ కార్యాలయంలో డిఈ సతీష్ …

మూడవ రోజు చేరుకున్న నిరాహార దీక్ష కొండపాక( జనం సాక్షి ) జులై 22: సిద్దిపేట జిల్లా కొండపాక మండలము వీ ఆర్ ఏ ల సమస్యను పరిష్కరించాలని కలెక్టరేటు దగ్గర దీక్ష చేశారు. వీ ఆర్ ఏ ల కు ముఖ్యమంత్రి నిండు అసెంబ్లీలో హామీలు ఇవ్వడము జరిగింది. హామీలను నెరవేర్చాలని వీ ఆర్ ఏ లు నిరహర దీక్ష చేయడము జరుగుతుందన్నారు. వీ ఆర్ ఏ ల కు అసెంబ్లీలో పే స్కేలు అర్హత కలిగిన వారికీ ప్రమోషనలు 56 సంవత్సరాల పై బడిన వారసులకు ఉద్యోగము 30% పి ఆర్సి నిండు అసెంబ్లీలో హామీ ఇవ్వడం జరిగింది ఇంతవరకు ఇచ్చిన వన్ని ఇంతవరకు జరగలేదని ఆవేదన వ్యక్తము చేశారు.23 తేదీ శనివారం రోజున కలెక్టరు ముట్టడి చేస్తామని సిద్దిపేట జిల్లా వీ ఆర్ ఏ ల సంఘం అధ్యక్షుడు ఐలేని రవీందర్ తెలియజేశారు.

కొండపాక( జనం సాక్షి ) జులై 22: సిద్దిపేట జిల్లా  కొండపాక మండలము వీ ఆర్ ఏ ల సమస్యను పరిష్కరించాలని  కలెక్టరేటు దగ్గర దీక్ష చేశారు.  …