మెదక్

సోనియా గాంధీ కుటుంబం పై కక్షసాధింపు చర్యే!

 బీజేపీ చేసే చిల్లర రాజకీయాలకు భయపడం దౌల్తాబాద్ జూలై 22, జనం సాక్షి. దౌల్తాబాద్ మండల కేంద్రంలో శుక్రవారం టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కర్నాల శ్రీనివాసరావు పత్రికా …

విధుల్లో నిర్లక్ష్యం వ్యవహరిస్తే చర్యలు తప్పవు

మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్ జనంసాక్షి/రేగోడ్ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు.ఈ సందర్భంగా గురువారం నాడు …

నేడు చేర్యాలలో సీపీఐ 12వ మహాసభలు..

చేర్యాల (జనంసాక్షి) జూలై 21 : భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ చేర్యాల మండల సమితి 12వ మహాసభలు నేడు మండల కేంద్రంలోని వాసవి గార్డెన్ లో …

కేంద్రం నిధులపై ఆర్టిఐ దరఖాస్తు

కొండపాక (జనం సాక్షి) జులై 21: తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుండి గత ఏడు సంవత్సరాలుగా వివిధ వేతన సంవత్సరం నుండి రాష్ట్రానికి వచ్చిన నిధులపై  కొండపాక …

బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలు

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు జులై21(జనంసాక్షి)  గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే జాతరలు, బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలనీ పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ …

వర్షాలు సమృద్ధిగా కురవాలంటే చెట్లను పెంచాలి

_ ఎల్లారెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఎల్లారెడ్డి  21 జూలై: (జనంసాక్షి ) వర్షాలు సమృద్ధిగా కురవాలంటే చెట్లు పెంచాలని ఎల్లారెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ అన్నారు. …

సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి

*ఎంపీపీ కల్లూరి హరికృష్ణ శివ్వంపేట జూలై 21 జనంసాక్షి : వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎంపీపీ కల్లూరి హరికృష్ణ పేర్కొన్నారు. …

గ్రంథాలయ భవనానికి 50 లక్షలు

నిధులు మంజూరు మంత్రి హరీష్ రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు శివ్వంపేట జూలై 21 జనంసాక్షి : జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలో నూతనంగా నిర్మించనున్న జిల్లా గ్రంధాలయ …

ఉచిత వైద్య శిబిరం

కొండపాక (జనం సాక్షి )జులై21: కొండపాక మండల పరిధిలో బంగారం గ్రామంలో గురువారం నాడు వాసవి, వనిత క్లబ్ సంయుక్త, సంజీవని మల్టీ స్పెషలిస్ట్ సిద్దిపేట వారి …

రైతులు పండించిన పంట నమోదు చేసుకువాలి

ఝరాసంగం జులై 21 (జనంసాక్షి)రైతులు పండించిన పంట ను నమోదు చేసుకువాలి అని మండల వ్యవసాయ అధికారి వెంకటేశం అన్నారు. గురువారం కొల్లూరు గ్రామంలో పంట నమోదు …