మెదక్

బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలు

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు జులై21(జనంసాక్షి)  గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే జాతరలు, బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలనీ పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ …

వర్షాలు సమృద్ధిగా కురవాలంటే చెట్లను పెంచాలి

_ ఎల్లారెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఎల్లారెడ్డి  21 జూలై: (జనంసాక్షి ) వర్షాలు సమృద్ధిగా కురవాలంటే చెట్లు పెంచాలని ఎల్లారెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ అన్నారు. …

సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి

*ఎంపీపీ కల్లూరి హరికృష్ణ శివ్వంపేట జూలై 21 జనంసాక్షి : వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎంపీపీ కల్లూరి హరికృష్ణ పేర్కొన్నారు. …

గ్రంథాలయ భవనానికి 50 లక్షలు

నిధులు మంజూరు మంత్రి హరీష్ రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు శివ్వంపేట జూలై 21 జనంసాక్షి : జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలో నూతనంగా నిర్మించనున్న జిల్లా గ్రంధాలయ …

ఉచిత వైద్య శిబిరం

కొండపాక (జనం సాక్షి )జులై21: కొండపాక మండల పరిధిలో బంగారం గ్రామంలో గురువారం నాడు వాసవి, వనిత క్లబ్ సంయుక్త, సంజీవని మల్టీ స్పెషలిస్ట్ సిద్దిపేట వారి …

రైతులు పండించిన పంట నమోదు చేసుకువాలి

ఝరాసంగం జులై 21 (జనంసాక్షి)రైతులు పండించిన పంట ను నమోదు చేసుకువాలి అని మండల వ్యవసాయ అధికారి వెంకటేశం అన్నారు. గురువారం కొల్లూరు గ్రామంలో పంట నమోదు …

పట్టణాల అభివృద్ధి కి తెరాస ప్రభుత్వం ప్రత్యేక కృషి

జహీరాబాద్ జులై 21 (జనంసాక్షి) తెలంగాణ రాష్ట్రంలోని పట్టణాల అభివృద్ధి కొరకు టీఅర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని శాసనసభ్యులు  కోనింటి మాణిక్ రావు  అన్నారు.జహీరాబాద్ పట్టణంలోని …

పేదల ఆరోగ్యానికి ఎన్ని నిధులైన ఇస్తాం

తూప్రాన్( జనం సాక్షి )జూన్ 21: పేదల ఆరోగ్యానికి ఇది నిధులైన ఇస్తామని:రాష్ట్ర ఆర్ధిక  ఆరోగ్యశాఖ మంత్రివర్యులు హరీష్ రావు తెలిపారు ఆయన ప్రత్యేక చొరవతో తెరాస …

గ్రామాల అభివృద్ధికి ఎన్ని నిధులైన ఇస్తాం

             * ఢిల్లీ పేర్నాడు రికార్డ్ ఇండియా టీం ప్రతినిధులు తూప్రాన్( జనం సాక్షి )జూన్ 21 :: గ్రామాల …

నివాసాలు కోల్పోతున్న ప్రాంతాల గుర్తింపు

నాచారం(జనంసాక్షి):  మల్లాపూర్ డివిజన్ పరిధిలోని మల్లాపూర్ క్రాస్ రోడ్స్ నుండి మల్లాపూర్ ఐలా వరకు రోడ్డు వెడల్పు కొరకు గతంలో 244 గృహాలను గుర్తించి నారు, రోడ్డు …