మెదక్

ఢిల్లీ వసంత్ ఆధ్వర్యంలో ఘనంగా బసవ జ్యోతి కార్యక్రమం

జహీరాబాద్  జులై 16 (జనం సాక్షి )బసవతత్వము ఒక వారసత్వ సంపద అని అంబేద్కర్ ఆశయాన్ని పూర్తి చేయడం కోసం అందరం కలిసి కృషి చేయాలని ముఖ్య …

బీఎస్పీ ఖేడ్ కోశాధికారి శరణప్ప మరణం తీరని లోటు

నారాయణఖేడ్జు లై16(జనంసాక్షి) బీఎస్పీ నారాయణఖేడ్  నియోజకవర్గ కోశాధికారి శరణప్ప అకాల మరణం తీరని లోటని బహుజన సమాజ్ పార్టీ నారాయణఖేడ్ నియోజకవర్గ ఇంచార్జి అలిగే జీవన్ కుమార్ తీవ్ర …

ఊరు-మన బడి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ టౌన్ జనం సాక్షి జిల్లాలో మన ఊరు- మన బడి కార్యక్రమం కింద  చేపట్టిన  పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా …

బీఎస్పీ ఖేడ్ కోశాధికారి శరణప్ప మరణం తీరని లోటు

జులై16(జనంసాక్షి) బీఎస్పీ నారాయణఖేడ్ నియోజకవర్గ కోశాధికారి శరణప్ప అకాల మరణం తీరని లోటని బహుజన సమాజ్ పార్టీ నారాయణఖేడ్ నియోజకవర్గ ఇంచార్జి అలిగే జీవన్ కుమార్ తీవ్ర …

విద్యుత్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి : మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

జూలై 16, జనం సాక్షి. వర్షాకాలం దృష్యా కరెంట్ సరఫరాలో తరుచూ సమస్యలు తలెత్తుతున్నాయని, అధికారులు ముందు చూపుతో సమస్యాత్మకంగా ఉన్న వాటిని గుర్తించి వెంటనే పరిష్కరించాలని …

పశువుల యజమానులకు ఆర్ధిక సహాయం

జహీరాబాద్ జులై      .(జనంసాక్షి) జహీరాబాద్ నియోజకవర్గంలోని ఆయా మండలాలలో గత కొన్ని రోజుల క్రితం విద్యుత్ ప్రమాదంలో పశువులు మృతి చెందడం పట్ల  బాధిత  …

బాధితుల పాలిట వరం లా మారిన సీఎం రిలీఫ్ ఫండ్

జూలై 15 జనంసాక్షి : ఎంతో మంది బాధితులను వైద్య సహాయం అందజేసి, ఆర్ధికంగా ఆదుకోవడంలో సీఎం రిలీఫ్ ఫండ్ వరం లా మారిందని జడ్పీటీసీ పబ్బా …

మల్కాజిగిరి ఏసిపి గా పింగిళి నరేష్ రెడ్డి

(జనంసాక్షి): మల్కాజిగిరి జోన్ ఏసిపి గా పదవి బాధ్యతలు తీసుకున్న పింగిళి నరేష్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన మల్లాపూర్ కార్పొరేటర్ , స్టాండింగ్ కౌన్సిల్ మెంబెర్ …

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం

జులై 15 (జనంసాక్షి )  సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం  అని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు.  తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కెసిఆర్ …

జీవ ఎరువులు వాటికి భూమిలో కరగని భాస్వరం కరుగుతుంది

( జనం సాక్షి) జూన్ 15: జీవ ఎరువులు వాడడం వల్ల భూమిలో కరగని స్థితిలో ఉన్న భాస్వరం కరిగిస్తుందని మండల సహాయ వ్యవసాయ అధికారి సంతోష్ …