ప్రమాదంలో యువకుడు మృతి వరంగల్,జూలై23(జనంసాక్షి): వరంగల్ నరగంలోని మండిబజార్లో విషాదం చోటు చేసుకుంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో శనివారం తెల్లవారుజామున మండిబజార్లోని ఓ పురాతన భవనం …
వరంగల్,జూలై19(జనంసాక్షి): వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ముగ్గురు డాక్టర్లను సస్పెండ్ చేస్తూ సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. క్యాజువాలిటీ విభాగంలో విధుల పట్ల నిర్లక్ష్యం …
తేరుకుంటున్న పలు ప్రాంతాలు ములుగు,జూలై18(జనంసాక్షి): వారం రోజులుగా ఉధృతంగా ప్రవహించిన గోదావరి క్రమంగా తగ్గుతూ వస్తోంది. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో నెమ్మదించింది. గోదావరితో పాటు ఉప్పొంగి ప్రవహించిన …
అడవుల విస్తీర్ణం పెంపు కోసం కసరత్తు అధికారులకు దిశానిర్దేశం చేసిన ఎర్రబెల్లి వరంగల్,జూలై16(జనం సాక్షి ): వరంగల్ ఉమ్మడి జిల్లాలో హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టేలా …
మత్తడి దుంకుతున్న పాకాల చెరువు వరంగల్,జూలై15(జనంసాక్షి):ఉమ్మడి జిల్లాలో గురువారం నుంచి వర్షం తగ్గుముఖం పట్టింది. మేఘావృతంగా ఉండి ముసురు కురుస్తున్నా తగ్గుముఖం పట్టడంతో ప్రజలు బయటకు వచ్చారు. …
పంపుహౌజ్లోకి నీరు చేరడంతో మోటర్ల మునక జయశంకర్ భూపాలపల్లి,జూలై14(జనం సాక్షి): జిల్లాలోని కాళేశ్వరం కన్నెపల్లి పంపు హౌస్లోకి భారీగా వరద నీరు చేరడంతో బాహుబలి మోటర్లు నీట …
వృధ్ధులకు స్వెట్టర్లు, దుస్తులు పంపిణీ పలుచోట్ల బాధితులకు ఆహార పదార్థాలు అందచేత ములుగు,జూలై14(జనం సాక్షి ): తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఆరు రోజులుగా కురుస్తున్న …