వరంగల్

9 నుంచి నిట్‌ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన

వరంగల్‌,(జనంసాక్షి): నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌) ల్లో బీటెక్‌ మెదటి సంవత్సరం సీటు సాధించిన అభ్యర్థులు సర్టిఫికెట్లు పరిశీలించేందుకు వరంగల్‌ నిట్‌లో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు …

నక్సలైట్లని అదుపులోకి తీసుకున్న పోలీసులు

వరంగల్‌,(జనంసాక్షి): వరంగల్‌ జిల్లా పరకాల మండలం ముత్యాలపల్లిలో నలుగురు ప్రజాప్రతిఘటన నక్సలైట్లని పోలీసుల అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే నక్సలైట్లని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ధ్రృవీకరించలేదు.

కారు నుంచి నగదు అపహరణ

వరంగల్‌,(జనంసాక్షి): వరంగల్‌ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయం వద్ద నిలిపివుంచిన కారు నుంచి దుండగులు రూ. ఆరు లక్షల అపహరించుకుపోయారు.

కొత్త మద్యం పాలసీపై నిరసన చేపట్టిన బీజేపీ, టీడీపీ

వరంగల్‌,(జనంసాక్షి): కొత్త మద్యం పాలసీని వ్యతిరేకిస్తూ హన్మకొండలో బీజేపీ మహిళ మోర్పా భారీ ప్రదర్శన నిర్వహించింది. ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయాన్ని ముట్టడించి, మద్యం సీసాలను ధ్వంసం చేసి …

నిజాం ప్రభుత్వలంలో ఉన్న తెలంగాణ మాత్రమే కావాలి: బసవరాజు

వరంగల్‌,(జనంసాక్షి): ప్యాకేజీలు, రాయల తెలంగాణ తమకు వద్దని మంత్రి బసవరాజు సాకయ్య తేల్చిచెప్పారు. నిజాం ప్రభుత్వంలో ఉన్న తెలంగాణ మాత్రమే తమకు కావాలని డిమాండ్‌ చేశారు.

కేటీపీసీలో విద్యుత్‌ ఉత్పత్తి నిలిపివేత

వరంగల్‌,(జనంసాక్షి): ఓవర్‌ ఆయిలింగ్‌ పనుల కారణంగా కేటీపీసీలో విద్యుత్‌ ఉత్పత్తిని అధికారలు నిలిపివేశారు. ఓవర్‌ ఆయిలింగ్‌ పనులు నెల రోజుల పాటు కొనసాగనున్నాయి. దీంతో 500 మెగా …

150 కిలోల గంజాయి పట్టివేత

వరంగల్‌,(జనంసాక్షి): జిల్లాలోని హన్మకొండలో అక్రమంగా తరలిస్తున్న 150 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు.

వితంతువులకు సమానహక్కు కల్పించాలి

వరంగల్‌,(జనంసాక్షి): అంతర్జాతీయ వితంతువుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్‌లో వితంతువులు భారీ ర్యాలీని నిర్వహించారు. వితంతువుల సమానతకై పోరాడుదామంటూ కలెక్టరేట్‌ నుంచి బాల వికాస ఆధ్వర్యంలో ఖాజీపేట వరకు …

టీ కాంగ్రెస్‌ నేతలకు తెలంగాణ సెగ

వరంగల్‌,(జనంసాక్షి): జిల్లాలో కాంగ్రెస్‌ నేతలకు తెలంగాణ సెగ తగిలింది. హసన్‌పర్తి మండలం ఆరెపల్లిలో ఉరువాక ప్రారంభ కార్యక్రమానికి ఎంపీ రాజయ్య, మంత్రి సారయ్య, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబులు వచ్చారు. …

సురక్షితంగా తిరిగొచ్చిన వరంగల్‌ జిల్లా వాసులు

వరంగల్‌,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌ వరదల్లో చిక్కుకుని సురక్షితంగా బయటపడిన వరంగల్‌ జిల్లాకు చెందిన 8 మంది ఏపీ ఎక్స్‌ప్రెస్‌ ఖాజీపేట చేరుకున్నారు. ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌ వీరికి స్వాగతం పలికారు. …