వరంగల్
రైలు ఢీకొని మహిళ మృతి
వరంగల్,(జనంసాక్షి): మహబూబాద్లో పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మహిళ మృతి చెందింది. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
వరంగల్ జిల్లాలో ఈదురు గాలులతో భారీ వర్షం
వరంగల్ : వరంగల్ జిల్లాలోని హన్మకొండ, స్టేషన్ ఘన్పూర్, మహబూబాబాద్లలో ఈదురు గాలులతో భారీ వర్షం కురుస్తోంది. దాంతో పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
తాజావార్తలు
- అక్టోబర్ 2న ఖాదీ వస్త్రాలే ధరించండి
- మా గురించి మాట్లాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి
- ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్..
- చర్చలు లేవు.. కాల్పుల విరమణ లేదు
- బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాల్సిందే
- ప్రాణాలు ఫణంగా పెట్టి.. ఆఫ్ఘన్ బాలుడి సాహసం
- కోల్కతాను ముంచెత్తిన భారీ వర్షాలు
- అట్టహాసంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం..
- కెనెడాలో ఖలిస్తానీ ఉగ్రవాది అరెస్ట్
- స్వదేశీ ఉత్పత్తులే కొనండి.. విక్రయించండి
- మరిన్ని వార్తలు