వరంగల్

ముమ్మరంగా మిషన్‌ కాకతీయ పనులు

చెరువుల పునరుద్దరణతో పెరగనున్న ఆయకట్టు జనగామ,మే29(జ‌నం సాక్షి): మిషన్‌ కాకతీయ నాలుగోశ  పనులు పూర్తయితే అదనంగా మరో 3,944 ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం చేకూరనుంది. ఇదే సమయంలో …

సంక్షేమంలో తెలంగాణ ముందుంది: ఎమ్మెల్యే

వరంగల్‌,మే29(జ‌నం సాక్షి): ప్రజాసంక్షేమ పథకాలను అమలు చేస్తున్న టీఆర్‌ఎస్‌ సర్కార్‌కు ప్రజలు నీరాజనాలు పడుతున్నారని ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ అన్నారు.   ప్రభుత్వ సంక్షేమ పథకాలను టీఆర్‌ఎస్‌ …

కొనసాగుతున్న తపాలా ఉద్యోగుల ఆందోళన

జనగామ,మే28( జ‌నం సాక్షి ): జనగామ జిల్లా కేంద్రంలో గ్రావిూణ తపాలా శాఖ ఉద్యోగులు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె 7వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా వారు …

అంబేడ్కర్‌ ఆశయ సాధనకు కృషి

తెలంగాణలో ఎస్సీఎస్టీ సంక్షేమంలో ముందున్నాం: కడియం జనగామ,మే28( జ‌నం సాక్షి ): అంబేద్కర్‌ ఆశయ సాధనకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నారని, బడుగు బలహీన వర్గాలు …

కుక్కల దాడిలో దుప్పి మృతి

భూపాలపల్లి,మే28(జ‌నం సాక్షి ):  వాజేడు మండలం ధర్మవరం గ్రామంలో కుక్కలు రెచ్చిపోయాయి. గ్రామంలోకి వచ్చిన దుప్పిపై కుక్కలు దాడి చేశాయి. దీంతో దుప్పి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. …

పంచాయితీ ఎన్నికలకు సన్నద్దం అవుతున్న అధికారులు

తండాల్లో పంచాయితీ ఎన్నికల కళ మహబూబాబాద్‌,మే28(జ‌నం సాక్షి): వచ్చే జూలైలో పంచాయితీ ఎన్నికల నగారా మోగనుంది. ఈ మేరకుకేఇనేత్‌ కూడా ఆమోదించింది. దీంతో ఇప్పటికే జిల్లాలో ఓటర్ల …

అవతరణ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు

పాఠశాలల్లో సాంస్కృతికుత్సవాలు వరంగల్‌,మే28(జ‌నం సాక్షి): తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి చందూలాల్‌ …

పుకార్లను వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు: జనగామ ఏసీపీ 

జనగామ,మే28(జ‌నం సాక్షి): జిల్లాలో శాంతిభద్రతల పరంగా ఏలాంటి ఇబ్బంది లేదని, ఎక్కడా దొంగలు, పార్ధీ, బీహార్‌ ముఠా సభ్యుల సంచారంపై సమాచారం లేదని జనగామ ఏసీపీ వెన్నపురెడ్డి …

కులవృత్తులకు ప్రాధాన్యం: ఎమ్మెల్యే ఎర్రబెల్లి 

జనగామ,మే28(జ‌నం సాక్షి): కులవృత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నాదే సీఎం కెసిఆర్‌ లక్ష్యమని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వివిధ కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. గత పాలకుల హయాంలో …

వరంగల్‌ జంపఖానాలకు ప్రపంచ ఖ్యాతి

మసకబారుతున్న నేతన్నల జీవితాలు ఆదుకుంటే తప్ప ముందుకు సాగని వృత్తి వరంగల్‌,మే26(జ‌నం సాక్షి): జంపాఖానాలు అనగానే మొదటగా గుర్తుకు వచ్చేది వరంగల్‌. వీటి ఉత్పత్తిలో వరంగల్‌ లోని …

తాజావార్తలు