అంతర్జాతీయం

పాకిస్థాన్‌తో కాల్పుల విరమణపై అమెరికాతో భారత్ చర్చలు

పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం విషయమై అమెరికాతో జరిపిన చర్చల్లో సుంకాలను (టారిఫ్‌లు) గురించిన అంశం ఎన్నడూ ప్రస్తావనకు రాలేదని భారత ప్రభుత్వం గురువారం మరోసారి స్పష్టం …

అధ్యక్షుడికి సుంకాలు విధించే అధికారాలు లేవ‌న్న ట్రేడ్ కోర్టు

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన త‌ర్వాత‌ డొనాల్డ్‌ ట్రంప్ ప‌లు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ధానంగా ‘లిబరేషన్‌ డే’ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా …

‘చైనా విద్యార్థుల వీసాల రద్దే లక్ష్యంగా ముందుకెళ్తాం’.. మార్కో రూబియో సంచలన ప్రకటన

విదేశీ విద్యార్థుల విషయంలో అమెరికా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాల్లో కొత్తగా స్టూడెంట్ వీసాల కోసం దరఖాస్తు చేసుకునే …

భారతీయులకు వీసా రహిత ప్రవేశాన్ని ప్రకటించిన ఫిలిప్పీన్స్

స్వదేశంలో తిరగడానికైతే ఏ ఆటంకాలూ ఉండవు. అదే విదేశాలు చుట్టేయాలంటే మాత్రం భారత పాస్‌పోర్ట్‌తోపాటు సంబంధిత దేశాల వీసా ఉండాల్సిందే. ఇందుకు ఎన్నో దరఖాస్తులు, ఆధారాలు సమర్పించాల్సి …

ఏ తరహా సమావేశానికి అయినా నేను సిద్ధమే

రష్యా-ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణకు ప్రయత్నాలు జరుగుతోన్న తరుణంలో పుతిన్ సేనలు విరుచుకుపడుతున్నాయి . ఉక్రెయిన్ ఈశాన్య సుమీ ప్రాంతంలోని నాలుగు సరిహద్దు గ్రామాలను మాస్కో సీజ్ …

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగిస్తోంది

` మూడు రోజుల్లో 900లకు పైగా డ్రోన్లతో దాడి చేసింది ` మరిన్ని క్షిపణులు ప్రయోగించడానికి మాస్కో సన్నద్ధం అవుతోందని నిఘా వర్గాలు తెలిపాయి: జెలెన్‌స్కీ కీవ్‌(జనంసాక్షి):రష్యా-ఉక్రెయిన్‌ …

ఐఎస్‌ఐ ఏజెంట్‌ మోతీరామ్‌ గూఢచర్యం..

ఉగ్రదాడికి ముందు పహల్గాంలోనే విధులు..! న్యూఢల్లీి(జనంసాక్షి):పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్న సీఆర్పీఎఫ్‌ జవాన్‌ మోతీ రామ్‌ జాట్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అతడి …

ఇరాన్‌ సుప్రీం లీడర్‌తో పాక్‌ ప్రధాని భేటీ

` దయాదితో భారత్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో సమావేశానికి సంతరించుకున్న ప్రాధాన్యం టెహ్రాన్‌(జనంసాక్షి):దక్షిణాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో శాంతి కోసం ఇరాన్‌ చేస్తున్న మధ్యవర్తిత్వాన్ని పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ …

భారత్-పాక్ ఉద్రిక్తతలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. మధ్యవర్తిత్వానికి నిరాకరణ

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. శుక్రవారం రోమ్ పర్యటనకు బయలుదేరే ముందు విలేకరులతో …

పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత

రోమ‌న్(జనంసాక్షి): కేథలిక్ల అత్యున్నత మత గురువు పోప్ ప్రాన్సిస్ ఇటలీ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7.35కు కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలు, డబుల్ …

తాజావార్తలు