Main

మహాకూటమికి …మహా ఓటమి తప్పదు

కెసిఆర్‌ ముందు నిలబడే నేత ఉన్నాడా? తమ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరన్న చారి హైదరాబాద్‌,సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి): మహాకూటమి కట్టినా..అన్ని పార్టీలు ఏకమైనా అసెంబ్లీ ఎన్నికల్లో కెసిఆర్‌ను డీకొనడం అంత …

కెటిఆర్‌తో మెక్రాన్‌ ప్రతినిధుల భేటీ

హైదరాబాద్‌,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను మైక్రాన్‌ టెక్నాలజీ సంస్థ డైరెక్టర్లు స్టీఫెన్‌ డ్రేక్‌, అమ్రిందర్‌ సిద్దు కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులపై …

కేసీఆర్‌లోకి రజాకార్ల ఆత్మ ప్రవేశించింది

– కారు స్టీరింగ్‌ ఎంఐఎం చేతిలో ఉంది – ఎంఐఎం ప్రోద్భలంతోనే కేసీఆర్‌ నాపై అక్రమ కేసులు బనాయించారు – బీజేపీ తరపున గోషామహల్‌ నుంచే పోటీ …

బాబుపై నాన్‌బెయిల్‌ వారెంట్‌ను..  నిలుపుదల చేయండి

– గవర్నర్‌ను కలిసిన టీటీడీపీ నేతలు – కేసీఆర్‌, మోదీలు కలిసి బాబుపై అక్రమ కేసులు పెడుతున్నారు – తెదేపాను నిర్వీర్యం చేసేలా కుట్ర చేస్తున్నారు – …

అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు..  నెలకు రూ.3వేల భృతి

– రాష్ట్రంలో 25లక్షల ఓట్లను తొలగించారు – వారందరినీ చేర్చిన తరువాతే ఎన్నికలు నిర్వహించాలి – అమరవీరుల ఆత్మ ఘోషించేలా కేసీఆర్‌ పాలన – కేసీఆర్‌కు గుణపాఠం …

100 స్థానాల్లో తెరాసదే గెలుపు

– అమిత్‌ షా తెలంగాణలో షో చేస్తున్నారు – కాంగ్రెస్‌ నేతలు దేశద్రోహులు – ఆపద్దర్మ మంత్రి నాయిని నర్సింహారెడ్డి – తెరాస భవన్‌లో జాతీయ జెండాను …

‘టీఆర్‌ఎస్‌ అంటే తెలంగాణ రజాకార్ల సమితి’

– అబద్దాలు చెబుతూ బతికే పార్టీ టీఆర్‌ఎస్‌ – భాజపా అధికారంలోకి రాగానే విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తాం – భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ – …

టీఆర్ఎస్‌ కు పరాభవం తప్పదు

– టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి – గాంధీభవన్‌లో తెలంగాణ విమోచన దినోత్సవం హైదరాబాద్‌, సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి) : తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం టీఆర్ఎస్‌ కు, …

గెలుపు లక్ష్యంగా పనిచేయాలి: బివి

హైదరాబాద్‌,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం ఐక్యంగా పని చేయాలని జనగామ జిల్లా కార్యకర్తలతో ఎమ్మెల్సీ బి.వెంకటేశ్వర్లు అన్నారు. పార్టీ ముఖ్యనాయకులు కొందరు ఆయనను కలసినప్పుడు …

కెసిఆర్‌కు గుణపాఠం తప్పదు

విమోచనను విస్మరించడంపై నల్లు హైదరాబాద్‌,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లోపించిందని బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. అధికారంలోకి రాకముందు ముఖ్యమంత్రి …