Main

ఏపీ సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డా : పల్లా రాజేశ్వర్‌రెడ్డి

ఇంటిలిజెన్స్‌ పోలీసులతో పెత్తనం చేసే కుట్ర మండిపడ్డ టిఆర్‌ఎస్‌ నేతలు హైదరాబాద్‌,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): తెలంగాణ నుంచి చంద్రబాబు నాయుడిని తరిమికొట్టినా కాంగ్రెస్‌ తోకపట్టుకుని మళ్లీ వస్తున్నడని ఎమ్మెల్సీ పల్లా …

చంద్రబాబు బతుకంతా..  దొంగ రాజకీయాలే

– రాజకీయాలు చేయాలంటే మగాడిలా ముందుకురావాలి – శిఖండి రాజకీయాలు చేస్తే గుణపాఠం తప్పదు – తెలంగాణ ప్రజలు నీకుట్రలను తరిమేందుకు సిద్ధంగా ఉన్నారు – విలేకరుల …

తెలంగాణలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం

– నాలుగేళ్లలో తెలంగాణకు 2.3లక్షల కోట్లు ఇచ్చాం – టీఆర్‌ఎస్‌తో మాకు ఎలాంటి పొత్తు లేదు – కుటుంబ పాలనకు భాజపా వ్యతిరేకం – కేసీఆర్‌ ఇచ్చిన …

ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్‌ ఆంక్షలు

నిమజ్జనాలు పూర్తయ్యే వరకు అమలు మధ్యాహ్నం నుంచి వాహనాలకు అనుమతి నిరాకరణ నిమజ్జనంతో పాటే వ్యర్థాల తొలగింపునకు రంగం సిద్దం హైదరాబాద్‌,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): వినాయక నిమజ్జన ఊరేగింపుల నేపథ్యంలో …

బాబ్లీ పాపం కాంగ్రెస్‌దే

కేసు నమోదులో బిజెపికి సంబంధం లేదన్న ఎర్రబెల్లి హైదరాబాద్‌,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): బాబ్లీ పాపం కాంగ్రెస్‌దే అని, బీజేపీని నిందించడం సరికాదని టీఆర్‌ఎస్‌ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆనాడు …

రోడ్డు ప్రమాద బాధితులకు మంత్రి పరామర్శ

హైదరాబాద్‌,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): గజ్వెల్‌ సవిూపంలోని రిమ్మనగూడ ప్రమాద బాధితులను మంత్రి లక్ష్మారెడ్డి పరామర్శించారు. నిమ్స్‌ ఎమర్జెన్సీ వార్డులో 23 మంది ప్రమాద బాధితులు చికిత్స పొందుతున్నారు. ప్రమాద వివరాలతో …

పోలీసుల అదుపులో ప్రణయ్‌ హంతకులు

అమృత తండ్రి బాబాయ్‌లను అరెస్ట్‌ చేసిన పోలీసులు అమృతను పరమార్శించిన ఎంపి గుత్తా హత్యకు నిరసనగా కొనసాగుతున్న బంద్‌ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న అమృత తండ్రే హంతకుడని వెల్లడి …

అభివృద్ది ఆగిపోకుండా టిఆర్‌ఎస్‌నే ఆశీర్వదించండి

కాంగ్రెస్‌-టిడిపిల పొత్తులను నమ్మొద్దు: ముత్తిరెడ్డి జనగామ,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): జనగామ ప్రాంతంలో చెరువులు నింపి రైతులకు ఆర్ధిక భరోసా కల్పించి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో పయనింప జేసిన …

ప్రధాన పార్టీలన్నింటిల్లోనూ వారసత్వమే అన్న

కుటుంబాల్లోనూ రంగంలో అభ్యర్థులు తెరపైకి విమర్శలు..లోలోన సర్దుబాట్లు హైదరాబాద్‌,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): వారసత్వాల గురించి విమర్శలు చేస్తున్న వారే తమ వారసులను తెరపైకి తెస్తున్నారు. టిఆర్‌ఎస్‌ కుటుంబ పాలన అంటున్న …

ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

కార్యకర్తలకు మంత్రి మహేందర్‌ రెడ్డి సూచన వికారాబాద్‌,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ తలపెట్టిన పథకాలను ప్రజల వద్దకు తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి మహేందర్‌ …