Main

రాజకీయాల చుట్టూ తెలంగాణ విలీనం

  అధికారికంగా నిర్వహించడంలో పాలకుల వైఫల్యం హైదరాబాద్‌,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): నిజాం రాక్షస ప్రభుత్వాన్ని అంతమొందించడానికి సాగుతున్న రైతాంగ పోరాటాన్ని నివారించడానికి భారత యూనియన్‌ సైన్యాలు 1948 సెప్టెంబరు 13న …

జవహర్ నగర్ లో బీసీల ఆత్మ గౌరవం – రాజ్యాధికారం సదస్సు

బీసీ లకు రాజ్యాధికారం లేకనే అన్ని రంగాల్లో వెనుకంజ బీసీ సదస్సులో పలువురు వక్తల ఉద్ఘాటన మేడ్చల్ జిల్లా / జవహర్ నగర్, సెప్టెంబర్ 16 (జనం …

రాష్ట్రవ్యాప్తంగా వీఆర్వీ పరీక్షకు 78.46 శాతం హాజరు

హైదరాబాద్: వీఆర్వో పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. వీఆర్వో పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 78.46 శాతం హాజరయ్యారని టీఎస్పీఎస్సీ తెలిపింది. 31 జిల్లాల్లో 2,945 పరీక్ష …

రాష్ర్టానికి వర్షసూచన

హైదరాబాద్: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది ఈనెల 18వతేదీన అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాగా… దీని ప్రభావంతో …

ప్రణయ్‌ హత్యకేసులో కాంగ్రెస్‌ నేత అరెస్ట్‌

సంచలనం సృష్టించిన ప్రణయ్‌ హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ హత్య కేసులో మిర్యాలగూడ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కరీంను పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్‌ …

ప్రణయ్‌ పరువు హత్యపై స్పందించిన కేటీఆర్‌

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ప్రణయ్‌ పరువు హత్యపై ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ప్రణయ్‌ కుటుంబ సభ్యులకు, అతని భార్య అమృతకు సానుభూతి తెలియజేస్తూ ట్వీట్‌ …

జూబ్లీహిల్స్ లో దారుణం

భార్యను చంపిన భర్త హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ పరిధి వెంకటగిరిలో దారుణం సంఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యను భర్తే హత్యచేశాడు. భార్య హసీనాబేగంను భర్త సిరాజ్ గొంతు …

ప్రజలు కెసిఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు

మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడి హైదరాబాద్‌,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): ప్రజలు మళ్లీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్నే కోరుకుంటున్నారని మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ఏ సర్వే చూసినా.. ఎవరి నోట విన్నా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే …

మా లో సద్దుమణిగిన వివాదం

  కలెక్టివ్‌ కమిటీ ఏర్పాటు ఇకముందు అన్నీ కలసి నిర్ణయిస్తామన్న తమ్మారెడ్డి హైదరాబాద్‌,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ మాలో చెలరేగిన వివాదం టీకప్పులో తుఫాన్‌లా సద్దుమణిగింది. నరేశ్‌ …

గురుకుల టీచర్ల పరీక్షలు వాయిదా వేయాలి

సచివాలయం ముందు అభ్యర్థుల ఆందోళన హైదరాబాద్‌,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): హైదరాబాద్‌ సెక్రటేరియట్‌ గేట్‌ ముందు గురుకుల టీచర్‌ ఉద్యోగాల అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఈ నెల 26న జరగాల్సిన గురుకుల …