ముఖ్యాంశాలు

ఆజాద్‌ మాటలు తెలంగాణ

ఆత్మగౌరవంపై దాడి : దేవీప్రసాద్‌ హైదరాబాద్‌, జనవరి 24 (జనంసాక్షి): తెలంగాణపై నెల రోజుల్లో నిర్ణయం తీసుకోలేమన్న రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌ …

అనుమానాలు.. అవమానాలు భరిస్తున్నాం

అటూ , ఇటూ అయితే ప్రజాభీష్టం మేరకే నడుచుకుంటాం రాజీనామాలు చేసి ప్రజాక్షేత్రంలోకి వెళతాం : జానారెడ్డి న్యూఢిల్లీ, జనవరి 24 (జనంసాక్షి) : తెలంగాణ ఏర్పాటే …

తెలంగాణకు సైంధవుడు కేవీపీయే

ఇంటిని ముట్టడించిన ఓయూ జేఏసీ వరంగల్‌లో డీసీసీ కార్యాలయంపై దాడి తెలంగాణ వ్యాప్తంగా విధులు బహిష్కరించిన న్యాయవాదులు ఇక తెలంగాణ మంత్రులే టార్గెట్‌ : టీజేఏసీ హైదరాబాద్‌, …

ఎంపీ అసదుద్దీన్‌కు బెయిల్‌

హైదరాబాద్‌, జనవరి 24 (జనంసాక్షి): మజ్లిస్‌ ఎంపి అసదుద్దీన్‌కు బెయిల్‌ మంజూరైంది. ఆయనకు బెయిల్‌ మంజూరు చేస్తున్నామని, ఫిబ్రవరి 2వ తేదీన తిరిగి హాజరు కావాలని గురువారంనాడు …

తెలంగాణకు సైంధవుడు కేవీపీయే

ఇంటిని ముట్టడించిన ఓయూ జేఏసీ వరంగల్‌లో డీసీసీ కార్యాలయంపై దాడి తెలంగాణ వ్యాప్తంగా విధులు బహిష్కరించిన న్యాయవాదులు ఇక తెలంగాణ మంత్రులే టార్గెట్‌ : టీజేఏసీ హైదరాబాద్‌, …

విడిపోవడానికి ఎవరి అనుమతి అవసరం లేదు

కలహాల కాపురం ఇక సాగదు : కేకే కేవీపీ దొంగ చరిత్ర బయటపెడతా : మధుయాష్కీ న్యూఢిల్లీ, జనవరి23 (జనంసాక్షి): ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందని …

యుద్ధానికి మేము సిద్ధం జంగుసైరనూదిన టీఎస్‌, ఓయూ జేఏసీ

హైదరాబాద్‌, జనవరి 22 (జనంసాక్షి) : తెలంగాణ సాధన కోసం యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు తెలంగాణ స్టూడెంట్‌, ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ బాధ్యులు తేల్చిచెప్పారు. మంగళవారం నగరంలోని సుందరయ్య …

ఎవ్వరన్నారు నేను తెలంగాణకు వ్యతిరేకమని

తెలంగాణ కావాలని కేసీఆర్‌ కంటే ముందే డిమాండ్‌ చేశా దమ్ముంటే సీమాంధ్ర నేతలు రాజీనామా చేయాలి : దానం హైదరాబాద్‌, జనవరి22 (జనంసాక్షి): రాష్ట్ర విభజనపై మంత్రి …

పేదల న్యాయవాది చంద్రశేఖర్‌ ఇకలేరు

హైదరాబాద్‌, జనవరి22 (జనంసాక్షి): ప్రముఖ న్యాయవాది, పౌర హక్కుల సంఘం నేత, రచయిత బి.చంద్రశేఖర్‌ (49) మంగళవారంనాడు మృతిచెందారు. ఆయన మృతి పట్ల మంత్రి డొక్కా మాణిక్య …

కేంద్రం మాట నిలబెట్టుకోవాలి

గడువులోగా తెలంగాణ ప్రకటించాలి: టీ కాంగ్రెస్‌ నేతలు హైదరాబాద్‌, జనవరి 22 (జనంసాక్షి) : కేంద్రం తెలంగాణపై ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, ముందుగా ప్రకటించినట్లుగానే ఈనెల 28లోగా …

తాజావార్తలు