ముఖ్యాంశాలు

సమాజంలో శాంతి భద్రతలు నెలకొల్పడంలో పోలీసు వారి పాత్ర కీలకమైనది

 పోలీసు శాఖలో సేవలు అందించడం ఉన్నతమైన ఉద్యోగంగా భావించాలి* నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల నల్గొండ బ్యూరో, జనం సాక్షి.  సమాజంలో శాంతిభద్రతలు కల్పించడంలో పోలీసు వారిది కీలకమైన …

దేవరకొండలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్

భాగ్యులకు అండగా…ఆర్థిక భరోసా గా సీఎం సహాయ నిధి పేద ప్రజల చెంతకు కార్పొరేట్ వైద్యం సీఎం సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలని టిఆర్ఎస్ పార్టీ జిల్లా …

ఎమ్మెల్యే సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

టిఆర్ఎస్ పై పూర్తి భరోసాతో పలు పార్టీల నుండి నాయకులు, కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని కోదాడ  శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఆదివారం కోదాడ …

రాజగోపుర శిఖర కలశ స్థాపన మహోత్సవం లో కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్.

మీర్ పేట హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ పరిధిలో గల తిరుమలనగర్ పోచమ్మ ముత్యాలమ్మ అమ్మవారి దేవాలయంలో శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామి వారి …

బీసీల పట్ల వివక్ష చూపుతున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు

జాజుల లింగంగౌడ్ మిర్యాలగూడ, జనం సాక్షి.  చదువు కోసం సామాజిక న్యాయం కోసం డిసెంబర్ 7 న ఉదయం 10 గంటలకు పట్టణంలోని “మార్కండేయ ఫంక్షన్ హాల్ …

కొండమల్లేపల్లి పట్టణంలో శ్రీ సీతా రామాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా ఆంజనేయ స్వాముల మహా పడిపూజ

కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ఆదివారం నాడు  శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో ఆంజనేయ స్వామి పడిపూజ శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఆంజనేయ స్వామి కి ప్రత్యేకంగా …

అర్హులంతా ఓటరుగా నమోదు చేసుకోవాలి

పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఆదివారం బోథ్ మండలంలో పలు పోలింగ్ స్టేషన్లో …

మల్లికార్జున్ నగర్ కాలనీ సంక్షేమ సంఘం నూతన అధ్యక్షుడిగా ఎస్వీ నందు

: మల్లికార్జున నగర్ ఎన్నికల్లో భాగంగా ఆదివారం జిహెచ్ఎంసి ఎంప్లాయ్ ఎస్వి నందు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నేడు జరిగిన ఎన్నికల్లో భాగంగా  184 ఓట్లకు గాను  167 …

ధరూర్ లో మంత్రాలయ పీతాదీపతి శ్రీశ్రీ సుబుదేంద్ర తీర్ధ స్వామి శోభ యత్ర

-అర్చకులు,గ్రామస్థులతో కలిసి స్వాగతం పలికిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి…   గద్వాల ప్రతినిధి డిసెంబర్ 04 (జనంసాక్షి):-  జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల కేంద్రంలోని …

గగన్ పహాడ్ లో గణేష్ మండపానికి భూమి పూజ*

భారత్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో మండపం నిర్మాణం* *రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి)* రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్దేవుపల్లి డివిజన్ పరిధిలోని గగన్ పహాడ్ లో …