ముఖ్యాంశాలు

గ్యార్మీ షరీఫ్ ఉత్సవాల్లో పాల్గొన్న : దేప భాస్కర్ రెడ్డి

ఆర్కే పురం డివిజన్ పరిధిలో ఎన్టీఆర్ నగర్ లోని అక్బర్ ఆధ్వర్యంలో గ్యార్మీ షరీఫ్ వేడుకలు నిర్వహించిన ఉత్సవంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న  మహేశ్వరం నియోజకవర్గం ముద్దు …

హిందూ శక్తి – ధర్మాన్ని అందరం కాపాడుకోవాలి

మహేశ్వరం రామాలయం భూకబ్జాపై శ్రీరాములు ఆగ్రహం. ఓ వర్గానికి కొమ్ము కాస్తున్నారని మంత్రి సబితమ్మపై ఆగ్రహం గడికోట భూఆస్తి శ్రీరాములోరిదే – అందెల  ఎల్బీనగర్ (జనం సాక్షి …

మున్నూరు కాపులు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలి

 టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన కోల నాగేశ్వరరావుకు ఆత్మీయ సన్మానం హుజూర్ నగర్ డిసెంబర్ 4 (జనంసాక్షి): మున్నూరు కాపులు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలని మున్నూరు కాపు …

అల్ఫోర్స్ ఐఐటీలో గణిత ఒలంపి యాడ్ పరీక్ష

అల్వాల్ సర్కిల్ లోని అల్ఫోర్స్ ఐఐటీలో నీట్ అకాడమీలో ఆదివారం భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజం జయంతిని పురస్కరించుకొని జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా అల్ఫోర్స్ …

18 సంవత్సరాలు నిండిన వారందరూ ఓటు హక్కు కల్గివుండాలి.కలెక్టర్ జైతేష్ వి పాటిల్.

ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ఆదివారం జిల్లా …

శ్రీ భగవద్గీత పోటీలలో ప్రథమ స్థానం సాధించిన ఈశాంత్

నల్లగొండ జిల్లా కేంద్రంలో గీతా జయంతి మహోత్సవం సందర్భంగా నిర్వహించిన శ్రీ భగవద్గీత పోటీలలో హుజూర్ నగర్ పట్టణానికి చెందిన సిహెచ్ బాల సైదులుఉమా దంపతుల  ఏకైక …

వీరన్నపేట సర్పంచ్ భిక్షపతికి గ్రామీణ సేవా రత్న పురస్కారం

తెలుగు వెలుగు సాహితి వేదిక స్వచ్ఛంద సేవా సంస్థ ఆద్వర్యంలో వరంగల్ ప్రెస్ క్లబ్ లో జరిగిన వేడుకలలో మండల పరిధిలోని వీరన్నపేట గ్రామ సర్పంచ్ కొండపాక బిక్షపతిని …

ముఖ్యమంత్రి కెసిఆర్ కు శంషాబాద్ లో ఘన స్వాగతం పనికిరా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

 మహబూబ్ నగర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు వెళుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు వెలుతున్నంతో ఉదయం నుంచి శంషాబాద్ లో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ …

నామినేటెడ్ పదవుల్లో అట్టడుగు వర్గాల కు ప్రాధాన్యత కల్పించాలి

బి సీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు రాపోలు పరమేష్ మిర్యాలగూడ, జనం సాక్షి. ప్రభుత్వం భర్తీ చేసే నామినేటెడ్ పదవుల్లో బీసీ ల్లో ఉన్న అట్టడుగు …

శ్రీచైతన్య పాఠశాలలో వంద రోజుల ఫెస్టివల్..

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శ్రీచైతన్య టెక్నో పాఠశాల బ్రాంచ్ – 2లో విద్యా సంవత్సరం ప్రారంభమై వంద రోజులు పూర్తయిన సందర్భంగా ప్రీ ప్రైమరీ సెక్షన్ విద్యార్ధులకు …