ముఖ్యాంశాలు

భగవద్గీత అలవాటైతే..

జగత్తులోని ప్రతీ ఒక్కరూ జగన్నాథుడవుతాడు.. – వేణుగోపాలస్వామి ప్రధాన అర్చకులు శేషాచార్యులు చేర్యాల (జనంసాక్షి) డిసెంబర్ 04 : భగవద్గీత అలవాటైతే జగత్తులోని ప్రతి ఒక్కరూ జగన్నాథుడవుతాడని వేణుగోపాలస్వామి …

అంతర్జాతీయ స్ఫూర్తి సంస్థ ఆధ్వర్యంలో “డా” గుంటి పిచ్చయ్యకు ఘన సన్మానం

అంతర్జాతీయ స్ఫూర్తి సంస్థ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో గాన గాంధర్వ “కీర్తి శే” ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కళారంగా ప్రదర్శనలో మఠంపల్లి …

వీధి కుక్కల స్వైరవిహారం

గర్జిస్తున్న గ్రామ సింహాలు – భయాందోళనలో స్థానికులు – పట్టించుకోని అధికారులు, పాలకులు చేర్యాల (జనంసాక్షి) డిసెంబర్ 04 : చేర్యాల ప్రాంతంలో వీధి కుక్కలు విపరీతంగా …

హైదరాబాద్ నగరాన్ని సమాంతరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి

తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎక్స్పో ను  ప్రారంభించిన మంత్రి  ఎల్బీనగర్ (జనం సాక్షి ) సీఎం కేసీఆర్మం,త్రి కేటీఆర్ సారథ్యంలో   హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ …

మానసికోల్లాసానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయి

-సిఐ అజయ్ బాబు ఖానాపూర్ ప్రతినిధి డిసెంబర్ 04(జనం సాక్షి): క్రీడలు మానసికోల్లాసానికి ఎంతగానో ఉపయోగపడతాయని ఖానాపూర్ సిఐ అజయ్ బాబు అన్నారు. ఖానాపూర్ పట్టణంలో నిర్వహిస్తున్న …

తిప్పనను సన్మానించిన ఎమ్మెల్యే

తెలంగాణ రాష్ట ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఇటివలే నియమితులైన మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత జడ్పీటీసీ తిప్పన విజయసింహారెడ్డి ని ఆదివారం వైదేహి వెంచర్ …

మిర్యాలగూడ పట్టణంలో ఆర్ &బి శాఖ నిధుల ద్వారా పలు రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

ఆర్&బి  శాఖ నిధుల ద్వారా మొత్తం 9 కోట్ల 6 లక్షల రూపాయలు మిర్యాలగూడ, జనం సాక్షి.  పట్టణాల అభివృద్ధికి తెరాస ప్రభుత్వం కృషి చేస్తుందని మిర్యాలగూడ …

డీజిల్ లేక..!చెత్త సేకరణ నిలిచే..!

భైంసా రూరల్  డిసెంబర్ 04 జనం సాక్షి నిర్మల్ జిల్లా భైంసా పట్టణ మున్సిపల్ చెత్త సేకరణ ఆటోలు వాడవాడల తిరిగి చెత్త సేకరణ చేయాల్సి ఉండగా, …

యాదవ సంఘం భవన నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి

యాదవ సంఘం నాయకులకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఫోన్ చేర్యాల (జనంసాక్షి) డిసెంబర్ 04 : ఇటీవల ఆకునూరు గ్రామ యాదవ సంఘం నూతన భవన నిర్మాణానికి జనగామ …

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేసిన మంత్రి నిరంజన్ రెడ్డి

గోపాల్ పేట్ మండలంలోని పొలికెపాడు గ్రామానికి చెందిన భార్గవి w/o శ్రీనివాసరావు కు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు అయిన రెండు లక్షల రూపాయల చెక్కును …