ముఖ్యాంశాలు

కూలిన వంతెన… జర పైలం

మండల కేంద్రానుండి మర్లపల్లి వైపు మార్గంలో ఉన్న కండ్రవాగు పై ఉన్న వంతెన ఒక వైపు నుండి కూలుతోంది. ఇప్పటికే ఈ వైపు రోడ్డు మంజూరు కాగా …

శబరిమలకు పాదయాత్రగా వెళ్లి వచ్చిన స్వాములకు సన్మానం చేసిన డీసీసీబీ చైర్మన్ బుయ్యని

కుల్కచర్ల మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో సోమవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి శబరిమలకు పాదయాత్రగా వెళ్లి తిరిగి వచ్చిన …

“రేగళ్ల “కు విద్యా సేవా పురస్కార్ అవార్డు

బోనకల్ ,నవంబర్ 21 (జనం సాక్షి): బోనకల్: తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం లోని టిఎన్జీవో ఫంక్షన్ హాల్ లో ఆదివారం …

పాపగల భిక్షపతి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన – పిల్లి రామరాజు యాదవ్

నల్గొండ మున్సిపాలిటీ 44 వార్డ్ కి చెందిన పాపగల బిక్షపతి గారు ఆనారోగ్యంతో మరణించారు.. వారి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా 10,000 పదివేల రూపాయల సహాయం చేసి …

ఫైర్ స్టేషన్ మంజూరు కోసం డిప్యూటీ సీఎం కు విజ్ఞప్తి

బోథ్ కు ఫైర్ స్టేషన్ ను మంజూరు చేయాలని కోరుతూ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు సోమవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీని కలిసి వినతిపత్రం …

అర్హులైన పోడు రైతులకు న్యాయం చేయాలి

అర్హులైన పోడు దారులందరికి న్యాయం చేయాలని మండలంలోని నాచారం గ్రామం ఆర్ఓఎఫ్ఆర్ కమిటీ సభ్యులు ప్రభుత్వానికి, జిల్లా ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సోమవారం వారు …

గంగపుత్రులకు చేపలుపట్టే వృతి పై ప్రభుత్వం పూర్తి హక్కులు కల్పించాలి

గంగపుత్ర సంఘం అధ్యక్షులు పరిమి సురేష్ ఖానాపూర్ రూరల్ 21 నవంబర్ (జనం సాక్షి): గంగపుత్రులకు చేపలుపట్టే వృతి పై ప్రభుత్వం పూర్తి హక్కులు కల్పించాలి ఖానాపూర్ …

గంగపుత్రులకు చేపలుపట్టే వృతి పై ప్రభుత్వం పూర్తి హక్కులు కల్పించాలి

గంగపుత్ర సంఘం అధ్యక్షులు పరిమి సురేష్ ఖానాపూర్ రూరల్ 21 నవంబర్ (జనం సాక్షి): గంగపుత్రులకు చేపలుపట్టే వృతి పై ప్రభుత్వం పూర్తి హక్కులు కల్పించాలి ఖానాపూర్ …

ఘనంగా ప్రపంచ మత్స్యకార దినోత్సవం జెండా పండుగలో పాల్గొన్న నాయకులు,మత్స్యకారులు

 వనపర్తి టౌన్ :నవంబర్ 21 ( జనం సాక్షి) వనపర్తి జిల్లా కేంద్రంలో ముదిరాజ్ మత్స్యకార సంఘం ఆధ్వర్యంలో వనపర్తి పట్టణ తెలుగు మత్స్యకార సంఘం, అధ్యక్షుడు …

ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలి – జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్

ఫిర్యాదుదారుల సమస్యల పరిష్కారానికి మండలాల ప్రత్యేక అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ అన్నారు.  కలెక్టరేట్‌ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో …