ముఖ్యాంశాలు

ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం

జెండా ఎగురవేసిన ముదిరాజ్ సంఘం నాయకులు ఆత్మకూరు(ఎం) నవంబర్ 21 (జనంసాక్షి) మొరిపిరాల గ్రామంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఆలేరు నియోజకవర్గ …

ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన జాతీయ బృంద సభ్యులు

మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం జాతీయ బృందం ఢిల్లీ సభ్యులు పరిశీలించి రోగులకు అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు డాక్టర్ వందన సాయినీ …

ఆర్టీసీ ఆధ్వర్యంలో సారంగపూర్ లో దివ్యంగుల కు బస్ పాస్ మేళా నిర్వహించారు.

నవంబర్ 21, సారంగాపూర్,జనం సాక్షి…, అర్హులయిన 50 మంది దివ్యంగుల వద్ద దరఖాస్తులు తీసుకొని కంప్యూటర్ లో పొందపరచి కార్డులు అండ చేసారు. మండలం లోని దివ్యంగులు …

ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం

మత్స్యకారుల జెండా ఎగరేసిన మండల అధ్యక్షుడు బొ ల్లెద్దుల బాలరాజు గోపాల్ పేట్ జనం సాక్షి నవంబర్ (21): మండల కేంద్రంలో ప్రపంచ మత్యకారుల దినోత్సవం సందర్భంగా …

విద్యార్థులకు సమయానికి అనుగుణంగా బస్సులు నడిపించాలి…

వనపర్తి డిపో సిబ్బంది టి కె. రెడ్డికి వినతి పత్రం అందజేసిన ఎస్ఎఫ్ఐ, నాయకులు వనపర్తి టౌన్ : నవంబర్ 21 ( జనం సాక్షి ) …

పోడు భూముల సమస్యపై గ్రామసభలో గందరగోళం.

ముడుపుల తోని ఎలా తీస్తున్న ఫారెస్ట్..?? అధికారులు పరారైన ఫారెస్ట్ అధికారులు..? జనం సాక్షి /కొల్చారం మండల కేంద్రంలో పోడు భూముల సమస్యపై గ్రామసభ నిర్వహించారు. తెలంగాణ …

గ్రామ గ్రామాన రెపరెపలాడిన ముదిరాజ్ జెండా

ప్రపంచ మత్స్య కారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం హుస్నాబాద్ మండల అధ్యక్షులు పొన్న బోయిన శ్రీనివాస్ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం ముందు ముదిరాజ్ జెండా ఎగరవేశారు. …

ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం

*మత్స్యకారుల జెండా ఎగరేసిన మండల అధ్యక్షుడు బొ ల్లెద్దుల బాలరాజు* *గోపాల్ పేట్ జనం సాక్షి నవంబర్ (21):* మండల కేంద్రంలో ప్రపంచ మత్యకారుల దినోత్సవం సందర్భంగా …

పీర్జాదిగూడ అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదలకు దమ్ముందా?

చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేసి ప్రజల క్షేత్రంలోకి రావాలే కార్పొరేషన్ పాలకవర్గంపై కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు తుంగతుర్తి రవి ఫైర్ మేడిపల్లి – జనంసాక్షి పీర్జాదిగూడ …

మృతి చెందిన కౌలు రైతు కుటుంబాన్ని పరామర్శించిన బలరాం జాదవ్.

మండలంలోని కుమారి గ్రామానికి చెందిన కౌలు రైతు అలకంటి శ్రీనివాస్ అప్పుల బాధతో ఇటీవలే మనస్థాపానికి గురై మరణించారు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం …