ముఖ్యాంశాలు

ఘనంగా ఇందిరాగాంధీ జయంతి.

బెల్లంపల్లి,నవంబర్ 19, (జనంసాక్షి ) బెల్లంపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఇందిరాగాంధీ 105 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందిరాగాంధీ చిత్ర పటానికి పూల …

గ్రామ ప్రజల సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటాం: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

 ప్రజా సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు శనివారం మీతో నేనుకార్యక్రమంలో భాగంగా వికారాబాద్ మండల పరిధిలోని ఎర్రవల్లి* …

మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల లో ఎస్ ఎమ్ సి సమావేశం

విద్యార్థుల విద్యా ప్రమాణల కోసం కృషి చేస్తున్న హెచ్ఎం జి.రామచంద్రం. అచ్చంపేట ఆర్ సి,19 నవంబర్2022, (జనం సాక్షి న్యూస్): స్థానిక పట్టణంలోని మండల పరిషత్ ప్రాథమిక …

ఇందిరమ్మ రాజ్యం మళ్లీ రావాలి-వెన్నెల అశోక్.

భారత దివంగత మాజీ ప్రధాని ఉక్కు మహిళ ఇందిరమ్మ పాలన ప్రపంచంలోనే ఆదర్శవంతంమైన పాలన దేశానికే చేసిన సేవలు మరువ లేనివని బోథ్ నియోజకవర్గ పిసిసి సభ్యులు …

గ్రామపంచాయతీ కార్యాలయంలో స్వచ్ఛభారత్

. నందిపేట్ (జనం సాక్షి )నవంబర్ 19. నందిపేట గ్రామపంచాయతీ ఆవరణలో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా ప్రపంచం మరుగుదొడ్డి దినోత్సవం పురస్కరించుకొని, స్వచ్చతా రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు …

మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల లో ఎస్ ఎమ్ సి సమావేశం

విద్యార్థుల విద్యా ప్రమాణల కోసం కృషి చేస్తున్న హెచ్ఎం జి.రామచంద్రం. అచ్చంపేట ఆర్ సి,19 నవంబర్2022, (జనం సాక్షి న్యూస్): స్థానిక పట్టణంలోని మండల పరిషత్ ప్రాథమిక …

పోడు సమస్యలు పరిష్కరానికై గ్రామసభలు.

పోడు భూముల సమస్యలను గ్రామ సభలు ద్వారా అర్హులైన గిరిజనుల తోపాటు బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరి సమస్యలు పరిష్కరమగునని వాగ్దరి జిపి సర్పంచ్ …

మున్నూరుకాపు పై దాడి హేయమైన చర్య…

నిజామాబాద్ ఎం.పీ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన అరవింద్ ఇంటిపై తెరాస కార్యకర్తలు దాడికి దిగగా, దానిని ఖండిస్తూ ముధోల్ మున్నూరు కాపు సంఘం నాయకులు …

వరి కొనుగోలు కేంద్రాన్ని అకస్మిక తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ చంద్రమోహన్.

మండలంలోని అడ్లూరు ఎల్లారెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న వరి కొనుగోలు కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ చంద్రమోహన్ అకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన …

గ్రామ సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి

పాలేపల్లి సర్పంచ్ యశోద తిరుపతి సాగర్ దోమ నవంబర్ 19(జనం సాక్షి) ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాభివృద్ధి సాధ్యమని పాలేపల్లి సర్పంచ్ యశోద తిరుపతి సాగర్ అన్నారు.శనివారం పాలేపల్లి …