Main

సర్కారుపై పోరు

– బచావత్‌ మిషన్‌ ఏర్పాటు – ప్రభుత్వ విధానాలపై నాగం మండిపాటు హైదరాబాద్‌,ఆగస్ట్‌19(జనంసాక్షి): బిజెపితో సంబంధం లేకుండా ఆ పార్టీ నేత, మాజీ మంత్రి డాక్టర్‌ నాగం …

ప్యాకేజీ ఒకే ర్యాంకు ఒకే పెన్షన్‌ లాంటిది

– మోదీ హామీలకు విశ్వాసం లేదు – ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ న్యూఢిల్లీ,ఆగస్ట్‌ 18 (జనంసాక్షి): బీహార్‌కు ఆర్థిక ప్యాకేజీ ఓ ఎన్నికల స్టంటని ప్రధాని మోదీపై …

కృష్ణాపై కర్నా(నా)టకం

– అక్రమ ప్రాజెక్టులను అడ్డుకుంటాం: టీఆర్‌ఎస్‌ మహబూబ్‌నగర్‌,ఆగస్ట్‌ 18 (జనంసాక్షి): ఆల్మట్టి తరహాలోనే మరోమారు కర్నాటక తన దాష్టీకాన్ని చాటుకుంది. అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాన్ని పరిశీలించేందుకు వెళ్లిన …

రాష్ట్రపతికి సతీవియోగం

– పలువురి నివాళులు న్యూఢిల్లీ,ఆగస్ట్‌ 18 (జనంసాక్షి): రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ సతీమణి శుభ్రా ముఖర్జీ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శుభ్రా ముఖర్జీ మంగళవారం …

ఉగ్రవాదుల ఊహాచిత్రం విడుదల చేసిన ఎన్‌ఐఏ

హైదరాబాద్‌ ఆగస్ట్‌ 18 (జనంసాక్షి): కశ్మీర్‌లో ప్రాణాలతో పట్టుబడ్డ ఉగ్రవాది నవేద్‌తో పాటు భారత్‌లోకి ప్రవేశించిన మరో ఇద్దరు ఉగ్రవాదుల వూహా చిత్రాలను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) …

ఓటుకు నోటు కేసులో డి.కె.శ్రీనివాస్‌ను ప్రశ్నించిన ఏసీబీ

హైదరాబాద్‌,ఆగస్ట్‌ 18 (జనంసాక్షి): ఓటుకు నోటు కేసులో ఏసీబీ అధికారులు విచారణను వేగవంతం చేశారు. తెలంగాణ ఏసీబీ విచారణల పర్వం కొనసాగుతోంది. రెండు రోజుల క్రితం మాజీ …

దుబాయ్‌ మినీ భారత్‌.. మినీ ప్రపంచం..

– ఉగ్రవాదంపై పోరుకు కలిసి రండి – మీ ప్రేమాభిమానాలు మరిచిపోలేను – క్రికెట్‌ స్టేడియంలో ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రధాని మోదీ హైదరాబాద్‌  ఆగస్ట్‌17(జనంసాక్షి): దుబాయ్‌ మినీ …

బ్యాంకాక్‌లో భారీ పేలుడు

– 15 మంది మృతి,  90 మందికి గాయాలు – మోటార్‌ సైకిల్‌కు బాంబు అమర్చినట్లు అనుమానాలు హైదరాబాద్‌ ఆగస్ట్‌17(జనంసాక్షి): థాయిలాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో భారీ పేలుడు …

నవేద్‌కు లై డిటెక్టర్‌ పరీక్ష

హైదరాబాద్‌ ఆగస్ట్‌17(జనంసాక్షి): భారత సైన్యానికి పట్టుబడిన పాకిస్థాన్‌ ఉగ్రవాది మహమ్మద్‌ నవేద్‌ అలియాస్‌ ఉస్మాన్‌ ఖాన్‌కు లై డిటెక్టర్‌ పరీక్ష నిర్వహించడానికి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)కి దిల్లీ …

ముస్లిం రిజర్వేషన్‌ ఏమైంది?

– సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హైదరాబాద్‌, ఆగస్ట్‌17(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టరేట్ల ఎదుట సీపీఎం ధర్నా చేపట్టింది. హైదరాబాద్‌ కలెక్టరేట్‌ వద్ద …