Cover Story

ఆంధ్రప్రదేశ్‌లో ముగిసిన పోలింగ్‌

దాదాపు 80 శాతం ఓటింగ్‌ : భన్వర్‌లాల్‌ అక్కడక్కడా స్వల్ప ఘర్షణలు, ఉద్రిక్తత హైదరాబాద్‌, మే 7 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌లో చెదురుముదురు ఘటనల మధ్య పోలింగ్‌ …

విడిపోయాయి

శాసనసభ, మండలి, సచివాలయం, ఏపీ భవన్‌ పంపకాలు పూర్తి సమీక్షించిన గవర్నర్‌ హైదరాబాద్‌, మే 6 (జనంసాక్షి) : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు ఉనికిలోకి వచ్చే తేదీ …

తొలి సర్కారు మాదే

ఎవరితో పొత్తులుండవు కేసీఆర్‌కు ఫామ్‌ హౌస్‌లోనే విశ్రాంతి కోవర్టులపై చర్యలు తప్పవు : టీ పీసీసీ చీఫ్‌ పొన్నాల హైదరాబాద్‌, మే 5 (జనంసాక్షి) : తెలంగాణలో …

విభజనపై స్టేకు సుప్రీం నిరాకరణ

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ దాఖలైన అన్ని పిటిషన్లపైన ఈ రోజు సుప్రీంలో వాదనలు ముగిశాయి. వాదనల అనంతరం విభజనపై స్టే ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. …

తెలంగాణలో అకాల వర్షం

వేలాది ఎకరాల్లో మామిడి, వరి, మొక్కజొన్న పంటనష్టం హైదరాబాద్‌, మే 4 (జనంసాక్షి) : పంటలు చేతికొచ్చే సమ యంలో తెలంగాణ వ్యా ప్తంగా కురిసిన భారీ …

తొలి తెలంగాణ సర్కారు మాదే : ఈటెల

హైదరాబాద్‌, మే 3 (జనంసాక్షి) :తెలంగాణలో తొలి సర్కారు మాదేనని, నూటికి నూరు శాతం తమ పార్టీయే అధికారం చేపడుతుందని టీఆర్‌ఎస్‌  సీనియర్‌ నేత ఈటెల రాజేందర్‌ …

తెలంగాణ 60 ఏళ్ల డిమాండ్‌

అన్ని పార్టీలతో సంప్రదించి పరిష్కరించాం మీకు బాధ కలిగించినా తప్పలేదు కడప జిల్లాలో స్టీల్‌ ప్లాంట్‌ విశాఖ టు చెన్నై వరకు ఇండస్ట్రియల్‌ కారిడార్‌ సీమాంధ్రకు ప్రత్యేక …

చెన్నైలో ఉగ్రపంజా

రైల్వే స్టేషన్‌లో పేలుళ్లు శ్రీఆంధ్రా అమ్మాయి మృతి 18 మందికి గాయాలు శ్రీదేశవ్యాప్తంగా రెడ్‌ అలర్ట్‌ చెన్నై, మే 1 (జనంసాక్షి) : దేశంలో మరోసారి ఉగ్రవాదులు …

తెలంగాణలో ప్రశాంతంగా పోలింగ్‌

72 శాతం పోలింగ్‌ అత్యధికం నల్గొండ 81 శాతం హైదరాబాద్‌లో అత్యల్పంగా 58 శాతం రీపోలింగ్‌ లేదు : భన్వర్‌లాల్‌ ఓటేసిన గవర్నర్‌ దంపతులు హైదరాబాద్‌, ఏప్రిల్‌ …

సమరానికి సర్వం సిద్ధం

నేడు తెలంగాణలో పోలింగ్‌ 119 అసెంబ్లీ, 17 లోక్‌సభ స్థానాలకు ఓటింగ్‌ స్వేచ్ఛగా ఓటింగ్‌లో పాల్గొనండి : భన్వర్‌లాల్‌ హైదరాబాద్‌, ఏప్రిల్‌ 29 (జనంసాక్షి) : తెలంగాణ …