Cover Story

నామినేషన్లకు నేడే చివరి రోజు

అంటుకుంటున్న పార్టీల కుంపట్లు కిరోసిన్‌ సీసాలు, సిగపట్లు అన్ని పార్టీల కార్యాలయాల ముందు అదే సీ హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8 (జనంసాక్షి) : తెలంగాణ ప్రాంతంలో పది …

పోలవరం ముంచడంపై మీ వైఖరేంది?

భాజపా, తెదేపాలకు కేసీఆర్‌ సూటి ప్రశ్న హైదరాబాద్‌, ఏప్రిల్‌ 7 (జనంసాక్షి) : భద్రాచలం, పాల్వంచ డివిజన్లలోని నోరులేని ఆదివాసీ గ్రామాలను పోలవరం ముంచడంపై మీ వైఖరేంటో …

పొత్తు పొడిచింది… కుంపటి రగలింది

దేశ ప్రయోజనాల కోసమే చేతులు కలిపాం : బాబు తెదేపా సిట్టింగ్‌ సీట్లకు గండి రాజీనామాలకు సిద్ధమవుతున్న శ్రేణులు హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 (జనంసాక్షి) : తెలుగుదేశం …

పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాం

స్వేచ్ఛగా ఓటు వేయండి జెడ్పీటీసీకి తెలుపు, ఎంపీటీసీ గులాబీరంగు బ్యాలెట్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమాకాంత్‌రెడ్డి హైదరాబాద్‌, ఏప్రిల్‌ 5 (జనంసాక్షి) :జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ …

అధికారం అడిగే హక్కు మాకే ఉంది

తెలంగాణలో టీఆర్‌ఎస్‌దే సర్కార్‌ అమరవీరులకు కుటుంబాలకు పది లక్షల ఎక్స్‌గ్రేషియా ఉచిత నిర్బంధ విద్య పేదలకు డబుల్‌  బెడ్రూం ఇల్లు కార్పొరేట్‌  వ్యవసాయ  విధానం ముస్లింలకు 12 …

ఊసరవెల్లులే ప్రమాదం

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అనేక చట్టాలు యూపీఏ హయాంలోనే మహిళా సాధికారత మా వల్లే సాధ్యం : సోనియాగాంధీ ససరాం, ఏప్రిల్‌ 3 (జనంసాక్షి) : రాజకీయాల్లో …

కొలువుదీరిన గవర్నర్‌ సలహాదారులు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2 (జనంసాక్షి) : రాష్ట్ర గవర్నర్‌ నరసింహ న్‌ సలహాదారులు కొలువు దీరారు. వారికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహం తి ‘డి’ బ్లాక్‌లో …

మున్సిపల్‌ ఫలితాలపై తొలగిన ఉత్కంఠ

9న ఓట్ల లెక్కింపు, అదే రోజు ఫలితాలు నిలిపివేత సరికాదు : హైకోర్టు ఏర్పాట్లు చేసుకుంటాం : రమాకాంత్‌ హైదరాబాద్‌, ఏప్రిల్‌ 1 (జనంసాక్షి) :మున్సిపల్‌ ఎన్నికల …

ప్రశాంతంగా పుర పోలింగ్‌

వెల్లువెత్తిన ఓటరు చైతన్యం కోర్టు తీర్పుతోనే ఫలితాలు ఏడు కేంద్రాల్లో రీపోలింగ్‌ : రమాకాంత్‌రెడ్డి ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 76.46 శాతం నిజామాబాద్‌ జిల్లాలో అత్యల్పంగా 66.41 …

కోటి రూపాయలకు ఒక్కో ప్రశ్నపత్రం

బ్రోకర్లంతా సిండికేటై బొక్కేశారు శ్రీఅంగట్లో వైద్య విద్య మెడికల్‌ పీజీ అక్రమాలపై నిగ్గుతేల్చిన సీఐడీ శ్రీపలువురు అక్రమార్కుల అరెస్టు హైదరాబాద్‌, మార్చి 29 (జనంసాక్షి) : పీజీ …