Main

పచ్చల సోమేశ్వర ఆలయాంలో మహా అభిషేక పూజలో ఫాల్గున్నా పిల్లి రామరాజు యాదవ్

పానగల్ పచ్చల సోమేశ్వర ఆలయంలో నిర్వహించిన జ్యోతిర్లింగాల మహా అభిషేక పూజలో పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించిన తెరాస పార్టీ నల్గొండ పట్టణ అధ్యక్షులు, అర్ …

చేపలతో విలువదారిత ఉత్పత్తుల తయారీపై శిక్షణ పొందుతున్న యువత

 ఇతర జంతువుల మాంసాహారంతో  పోల్చి చూస్తే చేపలు ఎక్కువ మాంస కృత్తులు మంచి పౌష్టికాహారం కలిగి ఉంటుందని చేపల వినియోగం పెరగాలంటే వీటిని విలువగల ఉత్పత్తులుగా  మార్పు …

కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతి

మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి విద్యార్థి అమరుడు తన అమరత్వంతో పెట్రోల్ పోసుకొని ఆత్మ బలిదానం చేసుకుని యావత్ తెలంగాణ విద్యార్థులందరినీ రాష్ట్ర సాధన పోరాటంకై పునాది  …

పల్లె దవఖానాల ఏర్పాటు అభినందనీయం

కలకోవ సర్పంచ్ కొంపెల్లి సుజాత వీరబాబు మునగాల, డిసెంబర్ 03(జనంసాక్షి): కలకోవ గ్రామంలో ఆరోగ్య ఉపకేంద్రం మంజూరుకు సహకరించిన కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ కు …

ఎమ్మేల్యేకు కృతజ్ఞతలు తెలిపిన శ్రీనివాస్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అందరికీ వైద్యం అనే నినాదంతో ప్రతి గ్రామానికి పల్లె దావఖాన ఉండాలని సంకల్పించి మునగాల మండలంలోని ఐదు గ్రామాలకు …

సేంద్రియ ఎరువుల వాడకం వల్ల కలిగే లాభాలపై రైతులకు అవగాహన

రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి తక్కువ ఖర్చుతో సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలని కేవీకే ఆధ్వర్యంలో గ్రామీణ కృషి అనుభవ కార్యక్రమం పొందుతున్న ఒడిశా సెంచూరియన్  కళాశాల …

విద్యాశాఖ అధికారుల జాప్యం ఎందుకు?…కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షుడు బొద్దుల నగేష్ కుమార్

ప్రైవేట్ పాఠశాల లో గల లోపాలు మరియు సమస్యలపై పలుమార్లు విద్యార్థుల తల్లిదండ్రులు వినతి పత్రాలు అందజేసినప్పటికీ ఎం ఈఓ విచారణ చేసి లోపాలు ఉన్నాయని గుర్తించినప్పటికీ …

విద్యాశాఖ అధికారుల జాప్యం ఎందుకు?…కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షుడు బొద్దుల నగేష్ కుమార్

 ప్రైవేట్ పాఠశాలలు లో గల లోపాలు మరియు సమస్యలపై పలుమార్లు తల్లిదండ్రులు వినతి పత్రాలు అందజేసినప్పటికీ ఎంఏఓ విచారణ చేసి లోపాలు ఉన్నాయని గుర్తించినప్పటికీ చర్యలు చేపట్టడంలో …

స్కాలర్ షిప్ ల రద్దు నిర్ణయాన్ని బీజేపీ వెంటనే ఉపసంరించాలి

నందిగామ సైదులు డిమాండ్ ‌ మునగాల, డిసెంబర్ 02(జనంసాక్షి): విద్యార్థుల స్కాలర్‌షిపుల రద్దు వల్ల పేద విద్యార్థులకు బీజేపీ ప్రభుత్వం చదువులకు దూరం చేస్తుందని, తక్షణమే ఆ …

అర్హులైన ఓటర్ లు ఓటర్ గా డిసెంబర్ 8 లాగా నమోదు చేసుకోవాలి.

నేడు,రేపు( డిసెంబర్ 3,4) ఓటర్ నమోదుకు పోలింగ్ బూత్ ల వారీగా ప్రత్యేక ఓటర్ నమోదు శిబిరాలు  ఓటర్ జాబితా పరిశీలకురాలు విజయేంద్ర బోయి  నల్గొండ బ్యూరో, …