మహబూబ్ నగర్

జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డులు పొందేందుకు అధికారులు సమిష్టి కృషిచేయాలి.

అదనపు కలెక్టర్ మను చౌదరి. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్22(జనంసాక్షి): జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డులు పొందేందుకు  ఇచ్చిన ఆన్లైన్ ప్రశ్నావళికి సరైన జవాబులు నింపేందుకు పూర్తి …

కోడేరు మండలానికి చెందిన కళాకారులకు వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలలో ఉత్తమ కళాకారులుగా సన్మానం.

కోడేరు (జనం సాక్షి) సెప్టెంబర్ 22  కోడేరు మండలం మైలారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ప్రముఖ కళాకారులు ఎన్ డప్పు స్వామి, ఎన్ సువర్ణ లను  …

ఘనంగా ముక్కెర రిక్కీ జన్మదిన వేడుకలు

.. ఆశీర్వదించిన ఎమ్మెల్యే రాజయ్య స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 21, ( జనం సాక్షి ) : మండలంలోని కొత్తపెళ్లి గ్రామ ఉపసర్పంచ్ ము క్కెర మహేందర్ …

*10% ఎస్టీ రిజర్వేషన్లకు కేంద్రం ఆమోద ముద్ర వేయాలి సిపిఐ*

వనపర్తి సెప్టెంబర్ 21(జనం సాక్షి)ముఖ్యమంత్రి తాజాగా గిరిజన ఆత్మీయ సభలో ఇచ్చిన హామీ మేరకు ఎస్టీల రిజర్వేషన్ 10 శాతానికి పెంచుతూ వెంటనే జీవో జారీ చేయాలని …

జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రోగి సహాయుకు లకు సత్య సాయి నిత్య అన్నదాన పంపిణీ.

ప్రతిరోజు 150 మందికి అన్నదానం. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్21(జనంసాక్షి): నాగర్ కర్నూల్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో రోగి సహాయకులకు నిత్యం సత్యసాయి అన్న ప్రసాద పంపిణీని …

కల్వకుర్తి లో తూనికల కొలతల అధికారుల ఆకస్మిక తనిఖీలు

తూతూ మంత్రంగా తనిఖీలు •నామమాత్రపు కేసులు •అధికారి అవతారం ఎత్తిన డ్రైవర్ •సాధారణ తనిఖీలతో కాలయాపన చేస్తున్న అధికారులు నాగర్ కర్నూలు జిల్లాబ్యూరో సెప్టెంబర్ 21జనంసాక్షి: కల్వకుర్తి …

గోవింద క్షేత్ర ఆలయ ధ్వజస్తంభానికి ఇత్తడి తొడుగు అందజేత.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్21(జనంసాక్షి): నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం హౌసింగ్ బోర్డ్ లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గోవింద క్షేత్ర దేవాలయానికి ధ్వజస్తంభమునకు లక్ష …

జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రోగి సహాయుకు లకు సత్య సాయి నిత్య అన్నదాన పంపిణీ.

ప్రతిరోజు 150 మందికి అన్నదానం. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్21(జనంసాక్షి): నాగర్ కర్నూల్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో రోగి సహాయకులకు నిత్యం సత్యసాయి అన్న ప్రసాద పంపిణీని …

రాష్ట్ర సంక్షేమం పథకాలను దేశానికి ఆదర్శం

జిల్లా పరిషత్ చైర్మన్ సరిత అలంపూర్ జనంసాక్షి (సెప్టెంబర్ 21) తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన,సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి ,జిల్లా పరిషత్ చైర్ …

పిల్లల శుభ్రతపై దృష్టి పెట్టండి

మల్దకల్ సెప్టెంబర్ 21(జనంసాక్షి)పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా మల్దకల్ మండల కేంద్రంలోని 2,3,6 అంగన్వాడీ కేంద్రాలలో బరువు తక్కువగా ఉన్న పిల్లల తల్లిదండ్రులు సమావేశం బుధవారం నిర్వహించారు. …