మహబూబ్ నగర్

కలెక్టరేట్ ఎదుట బిసీ పొలిటికల్ జేఏసీ ధర్నా.

పాత మార్కెట్ యార్డు స్థలంలో బీసీ సంక్షేమ వసతిగృహాలను నిర్మించాలని డిమాండ్. అదనపు కలెక్టర్ కు వినతిపత్రం. బిసీ విద్యార్థులపై చిన్న చూపు చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. …

కలెక్టరేట్ ఎదుట బిసీ పొలిటికల్ జేఏసీ ధర్నా.

పాత మార్కెట్ యార్డు స్థలంలో బీసీ సంక్షేమ వసతిగృహాలను నిర్మించాలని డిమాండ్. అదనపు కలెక్టర్ కు వినతిపత్రం. బిసీ విద్యార్థులపై చిన్న చూపు చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. …

నిలువు రాళ్లకు యునెస్కో గుర్తింపు దిశగా అడుగులు

ఆర్బిట్ 2022లో… మూడో అడుగుకు శ్రీకారం సెప్టెంబర్ 23 ఈక్వినాక్స్ సందర్భంగా పరిశీలన పగలు రాత్రి సమానంగా ఉండే రోజు పాల్గొన్న సందీప్ కుమార్ మఖ్తల, శాస్త్రవేత్త …

వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలి

ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి కి వినతి …………………………………. త్వరలో ముఖ్యమంత్రి ద్వారా శుభవార్త వింటారు …………………………………. వాల్మీకి బోయలతో ఎమ్మెల్యే చిట్టెం మక్తల్ సెప్టెంబర్ 23 …

ఆడపడుచులకు అండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

ఎంపీపీ వై రాజారెడ్డి మల్దకల్ సెప్టెంబర్ 23 (జనం సాక్షి) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారథ్యంలో గద్వాల శాసన సభ్యులు బండ్ల కృష్ణమోహన్ …

నూతన 33/11KV సబ్ స్టేషన్ ను ప్రారంభించిన అలంపూర్ శాసన సభ్యులు డా.వి.యం.అబ్రహం

మానవపాడు, సెప్టెంబర్ 23 (జనం సాక్షి)’ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి.సరిత అలంపూర్ శాసన సభ్యులు డా.వి.యం.అబ్రహం  కృషితో ఎన్నో యేండ్ల కళ తీర్చిన కళుకుంట్ల,కోర్విపాడు,A.బుడిదపడు,బొంకురు,మద్దూరు,చంద్ర …

ప్లాస్టికు వాడకం మానవాళికి ప్రమాదకరం. రాజాపూర్ గ్రామంలో విద్యార్థుల ర్యాలీ.

కోడేరు (జనం సాక్షి) సెప్టెంబర్ 23  కోడేరు మండల పరిధిలోని రాజాపూర్ గ్రామంలో ప్లాస్టిక్ నిషేధంపై జడ్పీ ఎచ్ ఎస్ హైస్కూల్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.అదేవిధంగావీదుల గుండా …

సాగునీటి రాకతో పెరిగిన భూగర్భజలాలు

    వనపర్తి జిల్లాకేంద్రానికి భవిష్యత్ లో నీటి ఎద్దడి రాకుండా నగరం చుట్టూ చెరువులు పటిష్టం దశాబ్దాలుగా చెరువులు, కుంటలను నిర్లక్ష్యం చేశారు సాగునీరు సంగతి …

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్ లు పంపిణీ

ఆత్మకూరు(ఎం) సెప్టెంబర్ 22 (జనంసాక్షి) కూరేళ్ల గ్రామాలలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునితమహేందర్ రెడ్డి గారి సహకారంతో మంజూరు అయిన ముఖ్యమంత్రి సహాయనిది చెక్ …

నిరుపేద కుటుంబానికి బీర్ల ఫౌండేషన్ ఆర్థిక సహాయం

ఆత్మకూరు (ఎం) సెప్టెంబర్ 22 (జనంసాక్షి) ఆత్మకూరు మండల కేంద్రంలో ఇందిరా నగర్ కాలనీకి చెందిన మారబోయిన కుమార్ అనారోగ్యంతో మరణించారు ఈ విషయం తెలుసుకున్న ఆలేరు …