మహబూబ్ నగర్

ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటాలి

అలంపూర్ వలయాధికారి సూర్యనాయక్ ఇటిక్యాల (జనంసాక్షి) జూలై 26 : మానవుని మనగడ కొనసాగాలంటే ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటాలని అలంపూర్ వలయాధికారి సూర్య నాయక్ …

తెలంగాణ ప్రభుత్వ గురుకుల పాఠశాలల ఫుడ్ కాంట్రాక్టులను వెంటనే రద్దు చెయ్యాలి

-టి ఎన్ ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉప్పేరు సుభాన్. గద్వాల నడిగడ్డ, జులై 26 (జనం సాక్షి); రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ గురుకుల …

కృష్ణానది తీరా ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సీఐ సీతయ్య.

మక్తల్ జూలై 26 (జనంసాక్షి) నిర్విరామంగా కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణ నది తీరా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిఐ సీతయ్య అన్నారు జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు …

ఇంటర్మీడియేట్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించండి : అధికారులతో కలెక్టర్ శ్రీహర్ష

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) జూలై 26 : జిల్లాలో ఆగస్టు 1 2022 నుండి 8 2022 వరకు నిర్వహించే సప్లమెంటరీ ఇంటర్మీడియట్ పరిక్షలు ఎలాంటి …

భారత్ మాల రోడ్డు నిర్మాణ పనులు రైతులకు ఇబ్బంది లేకుండా చేపట్టండి :

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) జూలై 26 : భారత్ మాల జాతీయ రహదారి కోసం కేటి దొడ్డి, గట్టు మండలాలలోని పలు గ్రామాలలో అధికారులు గ్రామ …

నల్లమల లో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ రైతు రచ్చ బండ కార్యక్రమం.

అచ్చంపేట ఆర్సీ,26 జులై, (జనం సాక్షి న్యూస్) : జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజి ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో నల్లమలలో గత కొన్ని …

ప్రభుత్వ కార్యాలయాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చిత్ర పటంను బహుకరించిన

బిజెపి నేతలు. గిరిజన మహిళ దేశానికి రాష్ట్రపతి కావడం చారిత్రాత్మకం. బిజెపి జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై26(జనంసాక్షి): నాగర్ కర్నూల్ …

దళితుల ఆత్మగౌరవాన్ని అత్యున్నతంగా నిలిపి దళితుల అభ్యున్నతకు కృషి

ఇటిక్యాల (జనంసాక్షి) జులై 26 : సామాజిక, ఆర్థిక రంగాల్లో దళితుల ఆత్మగౌరవాన్ని అత్యున్నతంగా నిలిపి దళితుల అభ్యున్నతకు కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర …

ప్రభుత్వ కార్యాలయాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చిత్ర పటం అందజేసిన బిజెపి నేతలు.

అచ్చంపేట 26 జూలై (జనం సాక్షి న్యూస్): నియోజకవర్గంలోని అమ్రాబాద్, పదర మండల కేంద్రాలలో నూతన రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ద్రౌపది ముర్ము చిత్రపటాన్ని భారతీయ …

కొబ్బరి చెట్లు నాటిన బ్యాంక్ మేనేజర్

మల్దకల్ జూలై 26 (జనంసాక్షి) మండల కేంద్రంలోని మండల మహిళా సమైక్య కార్యాలయం ఆవరణలో మంగళవారం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ గంగాధర్, క్యాషియర్ పరుశరాముడు, …