మెదక్
తళ్లికూతుళ్ల ఆత్మహత్య
మెదక్ :మెదక్జిల్లా జహీరాబాద్ మండలం మన్నాపూర్లో విషాదం చోటు చేసుకుంది.తల్లీకూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు.వీరి ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
50 కిలోల గంజాయి పట్టివేత
మెదక్,(జనంసాక్షి): నారాయణఖేడ్ మండలం గోప్యానాయక్ తండాలో 50 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
తాజావార్తలు
- బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్
- గాజా ప్రజల ఆకలి తీరుస్తాం
- యెమెన్ తీరంలో 68 మంది జలసమాధి
- శిబూసోరెన్ కన్నుమూత
- భారత్, పాక్ సంబంధాలు మెరుగుపడేవరకు కశ్మీర్లో మిలిటెన్సీ అంతం కాదు..
- చైనా మన భూభాగం ఆక్రమించినా నిజమైన భారతీయుడు చెప్పడట!
- వామ్మో.. నగరంలో వాన..
- కవిత భూక్ హడ్తాల్..
- The Indian Newspaper Society -janamsakshi
- ఏన్డీయేతో ఈసీ కుమ్మక్కు
- మరిన్ని వార్తలు