మెదక్
ఏసీబీకి చిక్కిన గురుకుల ప్రిన్సిపాల్
మెదక్ : వెలుగు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ మేవాబాయి ఏసీబీ అధికారులకు చిక్కారు.కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ప్రిన్సిపాల్ను పట్టుకున్నారు.
తళ్లికూతుళ్ల ఆత్మహత్య
మెదక్ :మెదక్జిల్లా జహీరాబాద్ మండలం మన్నాపూర్లో విషాదం చోటు చేసుకుంది.తల్లీకూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు.వీరి ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
తాజావార్తలు
- రాష్ట్రంలో మరో ప్రమాదం
- అయ్యప్ప భక్తులకు గుడ్న్యూస్
- 150 ఏళ్లు పూర్తి చేసుకున్న వందేమాతర గీతం
- మీసేవ కేంద్రాల్లో జిరాక్స్ ల పేరుతో నిలువు దోపిడి
- ‘హస్తమే’ ఆధిక్యం
- ప్రాణం తీసిన బీడీ
- పసికందుకు సరిపడా పాలు లేని తల్లులు
- అక్రమంగా తరలించిన సిమెంట్ స్వాధీనం
- చేవెళ్ల రోడ్డు బాగు చేయాలని ధర్నా
- రాత్రికి రాత్రే సీసీఐ నిబంధనలు మార్పు
- మరిన్ని వార్తలు




