మెదక్

నేడు పార్టీ నేతలతో సమావేశం కానున్న కేసీఆర్‌

మెదక్‌ : నేడు మెదక్‌ జిల్లా జగదేవపూర్‌ మండలం వెంకటాపూర్‌లోని తన వ్యవసాయ క్షేత్రంలో టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశలో పలు …

ఏసీబీకి చిక్కిన గురుకుల ప్రిన్సిపాల్‌

మెదక్‌ : వెలుగు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ మేవాబాయి ఏసీబీ అధికారులకు చిక్కారు.కాంట్రాక్టర్‌ నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ప్రిన్సిపాల్‌ను పట్టుకున్నారు.

గుండెపోటుతో రైతు మృతి

మెదక్‌ : పొలంలో బోర్లు తవ్వించేందుకు చేసిన అప్పు ఓ వైపు, కూతుళ్ల పెళ్లిళ్ల కోసం చేసిన అప్పులు మరోవైపు ….కొండంతగా పెరిగిపోవడంతో తీవ్రంగా కలత చెందిన …

ప్రమాదవాశాత్తు చెరువులో పడి యువకుడి మృతి

చేగుంట : మండలానికి చెందిన నజీర్‌ (20) అనే యువకుడు చెరువులో పడి మృతిచెందాడు. పశువులను మేపేందుకు గుండుచెరువు ప్రాంతానికి తీసుకెళ్లిన అతను చెరువులో దిగాడు. ఈత …

ఏపీఎన్జీవోలు మొండిగా వాదిస్తున్నరు : టీఎన్జీవో

మెదక్‌: రాష్ట్రం విడిపోతే ప్రత్యామ్నాయ మార్గాలు చెప్పాల్సింది పోయి ఏపీ ఎన్జీవోలు మొండిగా విభజన వద్దని వాదిస్తున్నరని టీఎన్జీవో అధ్యక్షుడు దేవిప్రసాద్‌ అన్నారు. ఊహాజనిత విషయాలపై ఏపి …

తాగునీటి సరాఫరా నిలిపివేత : గుక్కెడు నీటికోసం ఇబ్బందులు పడుతున్న జనం

సంగారెడ్డి : సత్యసాయి తాగునీటి పథకానికి నిధుల గ్రహణం పట్టుకుంది. పధకం నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఫలితంగా 157 గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. మరోవైపు తమకు …

ఆదిపత్యం చెలాయించడానికే కలిసుందామంటున్నారు : కోదండరాం

మెదక్‌ : తెలంగాణ ప్రజలు విభజన కోరుతున్నప్పటికి కలిసుందామంటున్నారు. కలిసుండడమంటే తెలంగాణపై ఆదిపత్యం చెలాయించడానికే సీమాంధ్రులు కలిసుందామంటున్నారు.అన్నదమ్ములే కలిసుండలేనప్పుడు సీమాంధ్ర ,తెలంగాణ ప్రాంతాల వారు ఎలా కలిసుంటారని …

తళ్లికూతుళ్ల ఆత్మహత్య

మెదక్‌ :మెదక్‌జిల్లా జహీరాబాద్‌ మండలం మన్నాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది.తల్లీకూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు.వీరి ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతి

మెదక్‌ : మెదక్‌ జిల్లా దుబ్బాక మండలం బల్వంతపూర్‌లో పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతిచెందారు.ఈ ఘటనలో మరో నలుగురు మహిళలు గాయపడ్డారు.గాయపడిన మహిళలను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి …

నేడు ఆదర్శ ఉపాధ్యాయుల సదస్సు

సంగారెడ్డి మున్సిపాలిటి: ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయుల రాష్ట్ర సదస్సు ఈనెల 8న హైదరాబాద్‌లోని దోమలగూడ యూటీఎఫ్‌ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు టి.లక్ష్మారెడ్డి ,ప్రధాన …