అంతర్జాతీయం

దక్షిణ పసిఫిక్ దీవుల్లో తుఫాను బీభత్సం

దక్షిణ పసిఫిక్ దీవుల్లో తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. బలమైన ఈదురుగాలులు, ఎడతెరిపిలేని జల్లులతో దీవులన్నీ కుదేలవుతున్నాయి. సముద్రపు అలలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. వరద నీరు ఇళ్లలోకి …

టీచర్ కు ఆరు కోట్ల ప్రైజ్!

 న్యూఢిల్లీ: బోధనా విభాగంలో నోబెల్ అవార్డుగా భావించే వార్కీ ఫౌండేషన్ గ్లోబల్ టీచర్ అవార్డును అమెరికాకు చెందిన ఉపాధ్యాయురాలు న్యాన్సీ అత్వేల్ సొంతం చేసుకున్నారు. ఈ అవార్డు …

కాలిఫోర్నియాలో భారత వైద్య విద్యార్థిని హత్య

లాస్ ఏంజిల్స్: కాలిఫోర్నియాలోని అల్బేనీలో ఉంటూ దంత విభాగంలో వైద్య విద్యను అభ్యసిస్తున్న భారతీయ మహిళ(37) అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైంది. ఆమె తలలోకి బుల్లెట్ దూసుకెళ్లిన …

23 ఏళ్ల ఆస్ట్రేలియన్ బాక్సర్ స్మిత్ మృతి

బ్రిస్బేన్: రెండు రోజులుగా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఆస్ట్రేలియన్ బాక్సర్ బ్రేడన్ స్మిత్ 23 ఇవాళ మృతి చెందాడు. డబ్ల్యూబీసీ ఏషియన్‌బాక్సింగ్ టైటిల్ కోసం పిలిప్పీన్స్ ఆటగాడు జాన్‌మోరాల్డే …

రేపిస్ట్కు రేపే ఉరి

ఇస్లామాబాద్ :  పాకిస్తాన్ లోని ముల్తాన్ సెంట్రల్ జైల్లో  ఒక రేపిస్ట్లు సహా మరొకరిని మంగళవారం ఉరితీయ బోతున్నారు.   ఒక బాలికపై అత్యాచారం చేసి చంపేసిన ఘటనలో …

నెత్తురోడిన లాహోర్‌

పాకిస్థాన్ మరోసారి నెత్తురోడింది. లాహోర్ యెహోనాదాద్‌లో జంట పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో నలుగురు మృతి చెందగా, 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం …

భారత్‌ – శ్రీలంక మధ్య నాలుగు కీలక ఒప్పందాలు

లంక వాసులకు వీసా ఆన్‌ అరైవల్‌ సదుపాయం :మోదీ కొలంబో, మార్చి 13 : భారత్‌ – శ్రీలంక మధ్య నాలుగు కీలక ఒప్పందాలు కుదిరాయి. లంక …

నేడు శ్రీలంక వెళ్లనున్న ప్రధాని మోడీ

ఐదు రోజుల విదేశి పర్యటన నిమిత్తం విదేశాలకు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు శ్రీలంకలో పర్యటించనున్నారు. 28 ఏళ్ల తర్వాత శ్రీలంకలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీలంక …

గంగా తలావో సందర్శించిన మోడీ

పోర్ట్ లూయిస్: మారిషస్ పర్యటనలో ఉన్న ప్రదాని మోడీ గంగా తలావో సందర్శించారు. బుధవారం సాయంత్రం పోర్ట్ లూయిస్ చేరుకున్న మోడీ ఆ దేశ అధ్యక్షుడు, ప్రదానులను …

ఇల్లు కొంటే ఇంటి యజమాని ఉచితం

హైదరాబాద్‌ : ఇల్లు కొనుగోలు చేస్తే ఏదైనా వస్తువులు ఉచితంగా ఇస్తామనే ప్రకటనలు మనం చూసివుంటాం. అయితే ఇందుకు భిన్నంగా ఇల్లు కొనుగోలు చేస్తే ఇంటి యజమానిని …