అంతర్జాతీయం

ఫిలిప్పీన్స్‌లో భారతీయుడి కాల్చివేత

సింగపూర్‌ : ఫిలిప్పీన్స్‌లో గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో ఓ భారతీయుడు మరణించగా, మరొకరు సుక్షితంగా బయటపడ్డారు. జస్వీందర్‌ సింగ్‌ అనే వ్యక్తి బటాక్‌ నగరంలో …

ముఖ్యమంత్రి కిరణ్‌ తీరుపై దిగ్విజయ్‌ అసంతృప్తి

న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జు దిగ్విజయ్‌సింగ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సోనియాతో భేటి అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన కీలక …

తెలంగాణ నోట్‌ రెడి :దిగ్విజయ్‌సింగ్‌

న్యూఢిల్లీ : తెలంగాణపై నోట్‌ సిద్దమైందని …త్వరలో కేంద్ర మంత్రివర్గం ముందుకు రానుందని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌ తెలిపారు. సోనియాతో భేటీ ముగిసిన అనంతరం …

ఏడో వేతన సంఘాన్ని ప్రకటించిన కేంద్రం

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఏడో వేతన సంఘాన్ని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలపై కమీషన్‌ సిఫార్సు చేయనుంది. …

రాష్ట్ర విభజనకు సంబంధించిన సమస్యలన్నీ పరిశీలిస్తాం : దిగ్విజయ్‌సింగ్‌

ఢిల్లీ : రాష్ట్ర విభజనకు సంబంధించి సమస్యలన్నింటిని కచ్చితంగా పరిశీలిస్తామని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల భాద్యులు దిగ్విజయ్‌సింగ్‌ పేర్కొన్నారు. ఈరోజు ఉదయం ఆయన కాంగ్రెస్‌ ఆధినేత్రి సోనియాగాంథీతో …

యూఎస్‌ డిస్ట్రిక్‌ కోర్టు జడ్జిగా భారత సంతతి మహిళ

వాషింగ్టన్‌ : అమెరికా లో భారత సంతతి మహిళను కీలక పదవి వరించింది. యూఎస్‌ డిస్ట్రిక్‌ కోర్టు జడ్జిగా ఇందిరా తల్వానీని నియమించారు. అమెరికా అధ్యక్షుడు బరాక్‌ …

93కు చేరిన బెలుచిస్తాన్‌ భూకంప మృతులు

ఇస్లామాబాద్‌ : నైరుతి పాకిస్తాన్‌ బెలుచిస్తాన్‌లోని పలు జిల్లాల్లో మంగళవారం భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 7.7గా నమోదైంది. భూకంపం దాటికి మృతి …

దాడులకు పాల్పడిన ఐదుగురు ఉగ్రవాదుల హతం

నైరోబీ : కెన్యాలో ఉగ్రవాద ఉన్మాదానికి సైన్యం ముగింపు పలికింది. రాజధాని నైరోబీలోని వెస్ట్‌గేట్‌ మాల్‌లో దాడులకు పాల్పడిన వారిలో ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చినట్లు ఆదేశ అధ్యక్షుడు …

బెలూచిస్తాన్‌లో భారీ భూకంపం

పాకిస్తాన్‌ : బెలూచిస్తాన్‌లో భారీ భూకంపం సంభవించింది. అవరన్‌ ప్రాంతంలో 80 మంది మృతి చెందారు. మరో 80మందికి పైగా గాయాలయ్యాయి. రిక్టర్‌స్కేల్‌పై భూకంప తీవ్రత 7.8గా …

ప్రపంచ శతాధిక వృద్ధుడు శాంచెజ్‌ మృతి

న్యూయార్క్‌ : గిన్నిస్‌ రికార్డుల ప్రకారం ప్రపంచంలో శతాధిక వృద్ధుల్లో పెద్దవాడైన సలుస్టియానో శాంచెజ్‌(112) శనివారం మృతిచెందారు. జపాన్‌కి చెందిన 116ఏళ్ల కిమురా మృతి తర్వాత శాంచెజ్‌ని …