అంతర్జాతీయం

బోస్టన్‌లో బాంబు పేలుళ్లకు పాల్పడిన వ్యక్తి కాల్చివేత

బోస్టన్‌: అమెరికాలోని బోస్టన్‌ నగరంలో బాంబు పేలుళ్లకు పాల్పడిన ఇద్దరిలో ఒకరిని పోలీసులు కాల్చివేశారు. అంతుకు ముందు ఇద్దరు వ్యక్తులు ‘మిట్‌’ క్యాంపన్‌లో భద్రతా సిబ్బందిపై కాల్పులు …

పేదల్లో మూడోవంతు భారత్‌లోనే: ప్రపంయబ్యాంకు

వాషింగ్టన్‌: ప్రపంచలోని నిరుపేదల్లో మూడింట ఒక వంతు మంది భారతదేశంలోనే ఉన్నారని ప్రపంచబ్యాంకు నివేదిక వేల్లడించింది. రోజుకు జీవన వ్యయం రూ.65(1.25 అమెరికన్‌ డాలర్లు)కన్నా తక్కువగా ఖర్చుచేస్తున్న …

ముషారఫ్‌ అరెస్ట్‌కు కోర్టు ఆదేశం

ఇస్లామాబాద్‌, జనంసాక్షి: పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ అరెస్ట్‌కు రంగం సిద్ధమయ్యింది. బెయిల్‌ పొడిగించాలని ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను సింధ్‌ కోర్టు గురువారం నిరాకరించింది. దీంతో …

టెక్సాస్‌లో పేలుడు, వందమందికి గాయలు

టేక్సాస్‌: అమెరికాలో మరో పేలుడు సంభవించింది. టెక్సాస్‌లొని ఓ ఎరువుల కంపెనీలో భారీ పేలుడు జరడటంతో సుమారు వందమందికి పైగా గాయపడ్డారు. మంటలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. …

ముషారఫ్‌ అరెస్టుకు కోర్టు ఆదేశం

ఇస్లామాబాద్‌, జనంసాక్షి: పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ అరెస్టుకు ఇస్లామాబాద్‌ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బెయిల్‌ పొడిగించాలన్న ముషారఫ్‌ అభ్యర్థునను కోర్టు తిరస్కరించింది. కోర్టు …

ఒబామాకు విషం పూసిన లేఖ పంపిన కేసులో ఒకరి అరెస్టు

వాషింగ్టన్‌, జనంసాక్షి: అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాతో పాటు సెనెటర్‌ రోగర్‌ వికర్‌కు ‘రిసిన్‌’ అనే విషపదార్థాన్ని పూసిన లేఖ పంపిన కేసులో ఎఫ్‌బీఐ అధికారులు ఒకర్ని …

అమెరికా ఎరువుల ఫాక్టరీలో భారీ పేలుడు

టెక్సాస్‌, జనంసాక్షి: అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలో ఉన్న వాకో ఎరువుల కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. భారత కాలమానం ప్రకారం ఇవాళ ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. …

కుల వివక్షపై చట్ట సవరణకు బ్రిటన్‌ పార్లమెంట్‌ తిరస్కరణ

కులాన్ని ఒక వివక్ష రూపంగా పరిగణించాలని ,ఇందుకోసం చట్ట సవరణ చేయాలని వచ్చిన ప్రతిపాదనను బ్రిటీష్‌ పార్లమెంట్‌ తిరస్కరించింది. మంగళవారం దిగువ సభ (హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ …

ఆఫ్గాన్‌లో బాంబుల మోత

కాబూల్‌ : అఫ్గాన్‌లో హింసాత్మక ఘటనలు రోజరోజుకి పెరుతున్నాయి. ఏప్రిల్‌లో ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 182 మంది మృతిచెందారు.బుధవారం వివిధ ప్రాంతాల్లో జరిగిన బాంబు దాడుల్లో పోలీసులు …

తాలిబన్‌ శిబిరంపై అమెరికా వైమానిక దాడి

ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్‌లోని దక్షిణ వజీరిస్థాన్‌ లో తాలిబన్ల శిక్షణ శిబిరంపై అమెరికా వైమానిక దాడి చేసింది. ఘటనలో ఐదుగురు తాలిబన్లు మృతిచెందగా ఏడుగురు గాయపడ్డారు. లడ్హా …