అంతర్జాతీయం

చైనాలో భూకంపం: కంపించిన భవనాలు

చైనా, జనంసాక్షి: చైనాలోని యునాన్‌ ప్రాంతంలో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5గా నమోదైంది. భూకంప ధాటికి పలు భవనాలు కంపించాయి. భయంతో జనాలు …

లూధియానాలో దారుణం

లుధియానా : పంజాబ్‌లోని లూధియానాలో దారుణం చోటుచేసుకుంది. అప్పుగా ఇచ్చిన సొమ్మును తిరిగి ఇవ్వమన్నందుకు ఓ మహిళను నలుగురు వ్యక్తులు దారుణంగా కొట్టారు. అందరూ చూస్తుండగానే మహిళను …

ఇరాన్‌-పాక్‌ సరిహద్దులో మరోసారి భూకంపం

ఇస్లామాబాద్‌ : ఇరాక్‌-పాకిస్థాన్‌ సరిహద్దులో ఈ ఉదయం మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్‌స్వేల్‌పై దీని తీవ్రత 5.7గా నమోదైంది. నిన్న సరిహద్దు ప్రాంతంలో 7.8 తీవ్రతతో కూడిన …

భూకంప మృతులకు సంతాపం తెలిపిన మంత్రి జాన్‌కెర్రీ

వాషింగ్టన్‌, జనంసాక్షి: ఇరాన్‌, పాకిస్థాన్‌ భూకంపానికి మృతి చెందిన కుటుంబాలకు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి జాన్‌కెర్రీ సంతాపం ప్రకటించారు. భూకంపంతో తీవ్రంగా నష్టపోయిన ఇరాన్‌, పాకిస్థాన్‌ …

ఇరన్‌-పాక్‌ సరిహద్దులో మరోసారి భూప్రకంపనలు

టెహ్రాన్‌ , జనంసాక్షి: ఇరాన్‌- పాకిస్తాన్‌ సరిహద్దు మరోసారి భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టల్‌ స్కేలుపై 5.7గా నమోదైంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని చంబాలో కూడా స్వల్ప భూప్రకంపనలు …

అసోంలో స్వల్ప భూకంపం

గౌహతి, జనంసాక్షి: అసోంలో ఈ ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై దీని తీవ్రత 4. 6గా నమోదైంది. రాష్ట్రంలో దరాంగ్‌ ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

సుందర్‌లాల్‌ బహుగుణకు అస్వస్థత!

డెహ్రాడూన్‌ : చిప్కో ఉద్యమ నిర్మాత, ప్రముఖ పర్యావరణవేత్త సుందర్‌లాల్‌ బహుగుణ(86) శ్వాస సంబంధమైన అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం ఉదయం డెహ్రాడూన్‌లోని జాలీగ్రాంట్‌ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం …

లోయలో పడిన కారు: 12మంది మృతి

షిమ్లా, జనంసాక్షి: హిమాచల్‌ప్రదేశ్‌లోని చాంబ జిల్లా తల్హాని ఓ కారు అదుపుతప్పి లోయలో పడింది. ఈప్రమాదంలో 12 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప …

బాగ్ధాద్‌లో బాంబుల మోత: 27 మంది మృతి

బాగ్ధాద్‌, జనంసాక్షి: ఇరాక్‌ రాజధాని బాగ్ధాద్‌ బాంబుల మోతతో దద్దరిల్లింది. ముష్కరమూకలు తెల్లవారుజామునే రహదారులపై రక్తం పారించారు. వరుసగా జరిగిన కారు బాంబుల పేలుళ్లలో 27 మంది …

జర్మన్‌ బేకరిపేలుళ్ల కేసులో దోషి హిమాయత్‌

పుణె, జనంసాక్షి: జర్మన్‌ బేకరి పేలుళ్ల కేసులో మీర్జా హిమాయత్‌బేగ్‌ను దోషిగా కోర్టు తేల్చింది. 2010లో బేకరి దగ్గర టెర్రరిస్టులు బాంబు పేల్చారు.అప్పటి ఘటనలో 17 మంది …