అంతర్జాతీయం

అమెరికాలో జడ్జిగా ప్రవాస భారతీయుడు!

వాషింగ్టన్‌; ఛండీగఢ్‌లో జన్మించిన ప్రవాస భారతీయుడు శ్రీకాంత్‌ శ్రీనివాస్‌ అమెరికాలో న్యాయమూర్తిగా ఎంపిక కానున్నారు.దేశంలోనే రెండవ అత్యున్నత కోర్టుగా వ్యవహరించే వాషింగ్టన్‌లోని యూఎస్‌ కోర్టు ఆఫ్‌ అప్పీల్స్‌ …

భారత్‌..తెరిచిన పుస్తకం

జర్మనీలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నిర్భయ ఉదంతం, చట్టం ప్రస్తావన భారత్‌కు సహకరిస్తామన్న ఏంజెలా మెర్కెల్‌ బెర్లిన్‌; భారతదేశం ‘తెరిచిన పుస్తకం’,తెరిచిన సమాజం’అని , ఇక్కడి ప్రజాస్వామ్యం పూర్తి …

అమెరికన్లకు వైద్యం అందని ద్రాక్షే

న్యూయార్క్‌:అత్యంత సంపన్న వంతమైన దేశమని ప్రపంచవాప్తంగా భ్రమలు కల్పిస్తున్న అమెరికాలో ప్రజలకు కనీసం సరైన వైద్యం కూడా అందని ద్రాక్షే నన్న కఠోర నిజం బయటపడింది. ఆ …

రెచ్చగోట్టోద్దన్న చైనా

ఉభయ కోరియాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న ప్రస్తుత పరిస్తితుల్లో ఉ.కోరియాను రెచ్చగోట్టే విధంగా వ్యవహరించటాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు చైనా ప్రకటించింది. విదేశాంగశాఖ ప్రతినిధి హంగ్‌ల్‌ మంగళవారం బీజింగ్‌లో …

ఉ.కోరియా క్షిపణులను అడ్డుకుంటాం: అమెరికా

వాషింగ్టన్‌(బీజింగ్‌):ఉ.కోరియా తమ దేశంపై క్షిపణులను ప్రయోగిస్తే వాటిని గాలిలోనే అడ్డుకుని నేలకూల్చి వేస్తామని అమెరికా ప్రకటించింది. అమెరికా సేనల ఆసియో పసిఫిక్‌ మాండ్‌ ఇన్‌ఛార్జ్‌ శామ్యూల్‌ లాక్లియర్‌ …

ఉ.కోరియా క్షిపణులను అడ్డుకుంటాం: అమెరికా

వాషింగ్టన్‌(బీజింగ్‌):ఉ.కోరియా తమ దేశంపై క్షిపణులను ప్రయోగిస్తే వాటిని గాలిలోనే అడ్డుకుని నేలకూల్చి వేస్తామని అమెరికా ప్రకటించింది. అమెరికా సేనల ఆసియో పసిఫిక్‌ మాండ్‌ ఇన్‌ఛార్జ్‌ శామ్యూల్‌ లాక్లియర్‌ …

బ్రెజిల్‌లో అవినీతిపై ఉధృత పోరు

బ్రెసీలియా (బ్రెజిల్‌):దేశంలొని 12 రాష్ట్రాల్లో వేళ్లూనుకు పోయిన అవినీతి నెట్‌వర్క్‌లను కూకటి వేళ్లతో పెకలించివేసేందుకు బ్రెజిల్‌ ప్రభుత్వం ఉధృత పోరాటాన్ని ప్రారంభించింది. దాదాపు 3 లక్షల మంది …

పదేళ్లకు ప్రతిపాదనలు

పదేళ్లలో ప్రభుత్వ వ్యయాన్ని1.2 బిలియన్ల డాలర్ల మేరకు తగ్గించేందుకు ప్రణాళికను రూపోందించారు. సంపన్పులు, కార్పోరేట్‌ సంస్థలపై పన్నులను పెంచుకోవడం ద్వారా 600బిలియన్‌ డాలర్ల మేర తగ్గించేందుకు ఒబామా …

సంపన్నులకు సాయం…పేదలకు భారం

.సామాజిక ప్రయోజనాలకు కోత .అమెరికా బడ్జెట్‌లో ఒబామా  పదేళ్ల  ప్రతిపాదనలు వాషింగ్టన్‌:బుధవారం నాడు కాంగ్రెస్‌కు సమర్పించిన ఐదవ వార్షిక బడ్జెట్‌ ప్రతిపాదనల్లో అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా …

భారత్‌ తెరచిన పుస్తకం :ప్రధాని

బెర్లిన్‌: భారత్‌ తెరచిన పుస్తకమని.ఎన్నో సమస్యలున్నా ప్రజాస్వామ్య నిబందనలకు కట్టుబడే సమాజమని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పేర్కోన్నారు. ‘మా దేశంలో ప్రజాస్వామ్యం ఫరిడవిల్లుతోంది. స్వేచ్చకు,మానవ హక్కులకు ఎంతో గౌరవం …