నిజామాబాద్

జర్నలిస్టుపై ఫారెస్ట్ బీట్ అధికారుల దాడి పై గంగారం బీజేపీ మండల కమిటీ మండిపాటు

గంగారం అక్టోబర్ 10 (జనం సాక్షి) జర్నలిస్టుపై ఫారెస్ట్ బీట్ అధికారుల దాడి పై గంగారం బీజేపీ మండల కమిటీ మండిపాటు మన తెలంగాణ రిపోర్టర్ పల్లి …

రిపోర్టర్ పై దాడిని తీవ్రంగా ఖండించిన న్యుడెమోక్రసీ పార్టీ

గంగారం అక్టోబర్ 10 (జనం సాక్షి) గంగారం మండలం. మన తెలంగాణ రిపోర్టర్ పల్లె సురేష్ పై ఫారెస్ట్ అధికారి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. న్యూ డెమోక్రసీ …

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లక్ష మెజారిటీ తో గెలువాలని పూజలు చేసిన బీజేపీ

భీమదేవరపల్లి మండలం అక్టోబర్ (10) జనంసాక్షి న్యూస్ ఉత్తర తెలంగాణ ప్రసిద్ధి గాంచిన కొత్తకొండ వీరభద్రస్వామి దేవస్థానం లో మునుగోడు బై ఎలక్షన్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ …

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

మోత్కూరు అక్టోబర్ 10 జనంసాక్షి : మోత్కూర్ మున్సిపాలిటీ గాంధీనగర్ కాలనీ కి చెందిన మెంట యాదగిరి ఇటీవల మరణించగా తుంగతుర్తి శాసనసభ్యుడు డా. గాదరి కిషోర్ …

రైతు సమస్యలు తీర్చాలని సిఎంకు వినతి

జుక్కల్, అక్టోబర్ 10,( జనం సాక్షి), తెలంగాణ రాష్ట్రంలోని రైతుల సమస్యలు తీర్చాలని కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల భారతీయ కిసాన్ సంఘం ఆధ్వర్యంలో  ముఖ్యమంత్రి కేసిఆర్ …

ములాయం మరణం తీరని లోటు రాష్ట్రమంత్రి: కొప్పుల ఈశ్వర్

ధర్మపురి (జనం సాక్షి న్యూస్) సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ …

హిందూ స్మశానవాటికను పర్యవేక్షించిన మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్

  నిర్మల్ బ్యూరో, అక్టోబర్10,జనంసాక్షి,,,  జిల్లా కేంద్రంలోని శివాజిచౌక్ నందు  రాష్ట్ర మంత్రి వర్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి  కృషి, సహకారంతో ఏర్పాటు చేస్తున్న హిందూ స్మశాన …

రామాలయం నిర్మాణ పనులు ప్రారంభం

గరిడేపల్లి, అక్టోబర్ 10 (జనం సాక్షి): మండలంలోని ఎల్బీనగర్ గ్రామంలో నూతనంగా రాతి కట్టడంతో నిర్మిస్తున్న శ్రీ కోదండ రామాలయం పనులను సోమవారం సర్పంచ్ నలబోలు సక్కుబాయమ్మ …

అక్రమ నిర్మాణాలు ఆపాలి:తుప్పతి శ్రీనివాస్

బచ్చన్నపేట అక్టోబర్ 9(జనం సాక్షి):పోచన్నపేట పెద్ద చెరువు సమీపం లోని 6 , 7 సర్వే నెంబర్ ఎఫ్ టి ఎల్ పరిధిలో భూమి కొనుగోలు చేసిన …

భారత్ జొడో యాత్ర విజయవంతం చేద్దాం..

యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సంగమేశ్వర్ గౌడ్ టేక్మాల్ జనం సాక్షి అక్టోబర్ 9 టేక్మాల్ మండల పరిధిలోని దన్నారం,తంప్లూర్,కాదులూర్ గ్రామాల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి  దామోదర రాజనర్సింహా  …