బిజినెస్

తెలంగాణలో పెట్టబడులకు పలు సంస్థల ఆసక్తి

– రూ.125 కోట్లతో టీ-ఫండ్‌ -మంత్రి కేటీఆర్‌ ్‌ముంబై,మార్చి9(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సుజలాన్‌ సంస్థ ఆసక్తిగా ఉందని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. సుజలాన్‌ …

రాజ్యసభలో మోడీ వ్యంగ్యాస్త్రాలు

న్యూఢిల్లీ,మార్చి9(జనంసాక్షి):ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌ పార్టీని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాజ్యసభలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.ఆ పార్టీకి చెడ్డపేరు ఎప్పుడూ రాదని, కాంగ్రెస్‌ పార్టీని విమర్శిస్తే.. అది ప్రతిపక్షాలన్నింటినీ …

ఎస్సీ వర్గీకరణకు కట్టుబడ్డాం

– ఎంపీ వినోద్‌ న్యూఢిల్లీ,మార్చి9(జనంసాక్షి): ఎస్సీ వర్గీకరణ చేయాల్సిందేనని కరీంనగర్‌ పార్లమెంట్‌ సభ్యులు వినోద్‌ తేల్చి చెప్పారు. ఎస్సీ వర్గీకరణ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం …

నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్‌,మార్చి9(జనంసాక్షి):తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురవారం నుంచి  ప్రారంభం కానున్నాయి. గురవారం ఉదయం 11 గంటలకు ఉభయసభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగం చేస్తారు. ఈనెల 14న అసెంబ్లీలో బడ్జెట్‌ను ఆర్థిక …

అన్నదాతలు ఆత్మహత్యలు వద్దు

– మన కళ సాకారం కాబోతోంది – సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,మార్చి8(జనంసాక్షి): తెలంగాణలో రైతులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం …

మహిళా బిల్లు ప్రవేశపెట్టండి

– సోనియా గాంధీ న్యూఢిల్లీ,మార్చి8(జనంసాక్షి):పార్లమెంట్‌లో తక్షణమే మహిళాబిల్లును ప్రవేశపెట్టాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలిపారు.మహిళలు నిర్ణయాత్మక శక్తిగా ఎదిగినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని లోక్‌ సభ స్పీకర్‌ …

ఈపీఎఫ్‌ పన్నుపై సర్కారు వెనకడుగు

న్యూఢిల్లీ,మార్చి8(జనంసాక్షి):ఉద్యోగుల భవిష్య నిధి ఈ.పి.ఎఫ్‌ పై పన్ను విధించాలని వార్షిక బడ్జెట్‌ లో ప్రతిపాదించిన కేంద్రం.. దానిపై వెనక్కి తగ్గింది. ఉద్యోగులు, విపక్షాల నుంచి ఈ ప్రతిపాదనపై …

నేడు ఓట్ల లెక్కింపు

నేడు వరంగల్‌,ఖమ్మం కార్పోరేషన్ల,అచ్చంపేట నగరపంచాయతీ ఓట్ల లెక్కింపు హైదరాబాద్‌,మార్చి8(జనంసాక్షి): వరగంల్‌, ఖమ్మం కార్పోరేషన్లతో పాటు, అచ్చంపేట నగరపంచాయితీ ఎన్నికల కౌంటింగ్‌ బుధవారం జరుగనుంది. ఈ మేరకు ఎన్నికల …

లాభాల్లో స్టాక్‌మార్కెట్లు

హైదరాబాద్‌: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈరోజు లాభాల్లో కొనసాగుతున్నాయి. ట్రేడింగ్‌ నుంచే లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు దూకుడు కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతానికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 100 పాయింట్లకు పైగా, నిఫ్టీ …

కెబినెట్‌ కీలక నిర్ణయాలు

– జలమండలికి 1900 కోట్లు, మిషన్‌ భగీరథకు 1900 కోట్లు హైదరాబాద్‌,మార్చి6(జనంసాక్షి): కెబినెట్‌ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన …