బిజినెస్

ధరలు తగ్గించం.. వస్తువుల పరిమాణం పెంచుతాం

– జీఎస్‌టీ తగ్గింపుపై పలు కంపెనీల నిర్ణయం న్యూఢిల్లీ, నవంబర్‌30(జ‌నంసాక్షి) : వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇటీవల రోజువారీ వస్తువులపై జీఎస్‌టీ(వస్తు సేవల పన్ను) తగ్గించిన …

జియో సేల్స్ మళ్లీ షురూ.. కొందరికి మాత్రమే

జియో ఫోన్‌ అమ్మకాలు మళ్ళీ ప్రారంభమయ్యాయి. ఎవరు ముందు బుక్ చేసుకుంటే వారికి మాత్రమే ఫోన్లు దక్కనున్నాయి. ఇప్పటికే  రిజిస్టర్ చేసుకున్న వారికి మెసేజ్ లు పంపింది. వాటిల్లోని లింక్ పై క్లిక్ …

ఎస్‌బీఐ రుణాలపై వడ్డీరేట్లు తగ్గాయి.. 

నవంబర్‌ 1నుంచే కొత్త వడ్డీరేట్లు అమల్లోకి ముంబయి,నవంబర్‌2(జ‌నంసాక్షి) : ప్రభుత్వ రంగం బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. …

లాభాలతో మొదలయిన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి,నవంబర్‌1(జ‌నంసాక్షి): ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ దేశాల జాబితాలో భారత్‌ టాప్‌ 100లో చోటు దక్కించుకోవడంతో దేశీయ మార్కెట్లు బుధవారం లాభాల బాటపట్టాయి. ప్రపంచ బ్యాంకు నివేదికతో …

డిసెంబర్ లో వెయ్యి నోటు

కొత్త కరెన్సీ నోట్లను ప్రవేశపెడుతున్న రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI).. త్వరలోనే కొత్త వెయ్యి నోట్లకు రీ ఎంట్రీ ఇవ్వనుందట. ఇటీవల రూ.200 నోటును ప్రవేశపెట్టడంతో చిల్లర సమసస్యకు …

సోమాజీగూడలో లలితా జ్యూవెల్లరి ప్రారంభం

-రెండు నెలల్లో కూకట్‌పల్లిలో షోరూం ప్రారంభం -లలితా జ్యువెల్లరీ చైర్మన్ ఎం కిరణ్ కుమార్ వెల్లడి హైదరాబాద్‌ నాణ్యత ప్రమాణాలు పాటించే నగలకెప్పుడూ గిరాకీ ఉంటుందని, అలాంటి …

లాభాల్లో మొదలైన స్టాక్‌మార్కెట్లు

 ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి.   అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యంలో సెన్సెక్స్‌ 175 పాయింట్ల లాభంతో 31 800  స్థాయి వద్ద, నిఫ్టీ 45పాయింట్లు …

పెట్రోల్, డీజిల్.. ఇక రోజుకో ధర!

త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు రోజువారీగా మారనున్నాయి. ప్రస్తుతానికి ప్రభుత్వ రంగ ఇంధన సంస్థలు ప్రతి పదిహేను రోజులకోసారి ధరలను సవరిస్తున్నాయి. కానీ అమెరికా లాంటి అగ్రరాజ్యాల …

జియో ఆఫర్‌ను వెనక్కి తీసుకోవాలన్న ట్రాయ్‌

దిల్లీ: ఇటీవల ప్రకటించిన ‘జియో ప్రైమ్‌ మెంబర్‌షిప్‌’ పొడిగింపు నిర్ణయాన్ని, రూ.303కే 3 నెలల పాటు ఇచ్చే కాంప్లిమెంటరీ ఆఫర్‌ను వెనక్కితీసుకోవాలని రిలయన్స్‌ జియోకు ట్రాయ్‌ సూచించింది. …

ఎస్బీఐలో కనీసం రూ.5 వేల బ‌్యాలెన్స్ నిబంధ‌న ఎత్తివేయాలి..

న్యూఢిల్లీ: సేవింగ్స్‌ బ్యాంక్‌ ఖాతాలో కనీసం రూ.5 వేల బ్యాలెన్స్ ఉంచాల‌ని ఎస్బీఐ విధించనున్న‌ నిబంధ‌న‌ను తొలిగించాల‌ని ఇవాళ ప్ర‌తిప‌క్ష పార్టీలు రాజ్య‌స‌భ‌లో డిమాండ్ చేశాయి. దేశంలో …