బిజినెస్

నష్టాల్లో కొనసాగుతోన్న స్టాక్ మార్కెట్లు

ముంబై: స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 72 పాయింట్లు నష్టపోయి కొనసాగుతోంది. నిఫ్టీ 31 పాయింట్లకు పైగా నష్టంలో ట్రేడ్ అవుతోంది. కాగా, డాలర్‌తో …

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 7పై నిషేధం

విమానాల్లో ప్రయాణికులు సామ్ సంగ్ గెలాక్సీ నోట్ 7 తీసుకురావొద్దని భారత విమానయాన శాఖ తెలిపింది. ఇటీవల సామ్ సంగ్ గెలాక్సీ నోట్ 7 చార్జింగ్ చేస్తుంటే …

కొత్త జిల్లాలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

– మహబూబ్‌నగర్‌, వరంగల్‌ జిల్లాల ప్రజాప్రతినిధులతో సమావేశం హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 9(జనంసాక్షి): అధికారిక నివాసంలో సీఎం కేసీఆర్‌ మహబూబ్‌నగర్‌, వరంగల్‌ జిల్లాల ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అభివృద్ధి, …

దక్షిణాదిపై ఉత్తరాధి ఆధిపత్యం

– ఆంధ్రాకు పాచిపోయిన లడ్డు ఇచ్చారు – పవన్‌ కళ్యాణ్‌ ఆక్రోశం కాకినాడ,సెప్టెంబర్‌ 9(జనంసాక్షి): ప్రత్యేక¬దాపై విూకు చేతకాకుంటే చెప్పండి..జనసేన అప్పుడు పోరాడుతుందని టిడిపి, బిజెపిలకు నటుడు, …

అయోధ్య నుంచి రాహుల్‌ ప్రచారం

అయోధ్య,సెప్టెంబర్‌ 9(జనంసాక్షి): దాదాపు 24ఏళ్ల తర్వాత గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తి అయోధ్యలో అడుగుపెట్టారు. యూపీలో ‘కిసాన్‌ యాత్ర’లో ఉన్న కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఇవాళ …

కాశ్మీర్‌లో కొనసాగుతున్న ఆందోళనలు

శ్రీనగర్‌,సెప్టెంబర్‌ 9(జనంసాక్షి):జమ్మూ కశ్మీర్‌కు భారీగా ఆర్మీ బలగాలను కేంద్రం తరలిస్తోంది. జులై 8న జరిగిన హిజ్బుల్‌ ముజాహిదీన్‌ కమాండర్‌ బుర్హాన్‌ వాని ఎన్‌కౌంటర్‌ నాటి నుంచి ఆ …

హిల్లరీకి 20 మిలియన్‌ డాలర్ల విరాళం

– ట్రంప్‌ను ఓడించేందుకు ఫేస్‌బుక్‌ నిర్ణయం వాషింగ్టన్‌,సెప్టెంబర్‌ 9(జనంసాక్షి): అమెరికా అధ్యక్షపదవికి డెమొక్రటిక్‌ పార్టీ తరఫు నుంచి పోటీలో వున్న హిల్లరీ క్లింటన్‌ కు సోషల్‌ విూడియా …

ఉగ్రవాదానికి పాక్‌ ఊతం

– ప్రపంచశాంతిని కాపాడుకుందాం – లావోస్‌ ఏషియాన్‌ సదస్సులో మోదీ న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 8(జనంసాక్షి): ఉగ్రవాదమే ఇవాళ ప్రపంచానికి పెద్ద సమస్యగా మారిందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. …

ఇస్రో కీర్తి కిరీటంలో మరో కలికితురాయి

– జీఎస్‌ఎల్వీ 05 రాకెట్‌ విజయవంతం శ్రీహరికోట,సెప్టెంబర్‌ 8(జనంసాక్షి):ఇస్రో మరో ప్రతిష్టాత్మక గౌరవాన్ని దక్కించుకుంది. ఇస్రో చరిత్రలో మరో కలికితురాయి చేరింది. ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌05 రాకెట్‌ …

జీఎస్‌టీకి బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

– అమల్లోకి వచ్చిన వస్తుసేవల బిల్లు న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 8(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన వస్తు సేవల బిల్లు (జీఎస్టీ బిల్లు) చట్టరూపం దాల్చింది. గత పదమూడేళ్లుగా …