బిజినెస్

పఠాన్‌ కోట కుట్ర వెనుక జైష్‌-ఈ- అహ్మద్‌ హస్తం

న్యూఢిల్లీ,జనవరి 7(జనంసాక్షి):పఠాన్‌ కోట్‌ వైమానిక స్థావరంపై ఉగ్రవాదుల దాడి వెనుక పాకిస్థాన్‌ తీవ్రవాద సంస్థ జైష్‌-ఈ-అహ్మద్‌ హస్తం ముందని గుర్తించినట్టు తెలుస్తోంది. జైష్‌-ఈ-అహ్మద్‌ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్‌ …

సుష్మా జీ… ! జరపట్టించుకోండి

– విద్యార్థులపట్ల అమెరికా వైఖరిపై కేటీఆర్‌ లేఖ హైదరాబాద్‌,జనవరి6: తెలుగు విద్యార్థులు అమెరికా ఎదువరవుతున్న ఇబ్బందులను పట్టించుకుని, వాటికి పరిష్కారం చూపాలని ఐటీ, పంచాయతీ రాజ్‌ శాఖ …

ఏదయా..? మీదయ!

– రైల్వే శాఖ నిర్లక్ష్యంపై తెలంగాణ ఎంపీల ఆగ్రహం హైదరాబాద్‌,జనవరి 6(జనంసాక్షి): తెలంగాణలో ఉన్న పెండింగ్‌ రైల్వే ప్రాజెక్టులను పూర్తిచేయాలని ఎంపీలు డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్ర్రానికి …

పఠాన్‌కోట్‌ రహస్యాన్ని చేధిస్తాం

– సీరియస్‌గా తీసుకున్న రక్షణశాఖ న్యూఢిల్లీ,జనవరి 6(జనంసాక్షి): దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పఠాన్‌ కోట్‌ ఏయిర్‌ బేస్‌పై ఉగ్రవాదుల దాడి సీరియస్‌గా తీసుకుంటామని, దీని రహాస్యాన్ని …

అమరావతి నిర్మాణానికి బలవంతపు వసూళ్లు వద్దు

– హైకోర్టు హైదరాబాద్‌,జనవరి 6(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ రాజధాని కోసం నిర్బంధ విరాళాల వసూళ్లపై హైకోర్టు సీరియస్‌ అయింది. ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు బుధవారం స్టే విధించింది. విద్యార్థుల …

ఉత్తరకొరియా హైడ్రోజన్‌ బాంబు పరీక్ష

– అది విఫల ప్రయోగం – ప్రపంచ నిపుణులు ప్యాంగ్‌యాంగ్‌,జనవరి 6(జనంసాక్షి):ఉత్తర కొరియా హైబ్రోజన్‌ బాంబును పరీక్షించామని వెల్లడించింది. ఉత్తర కొరియా స్థానిక కాలమానం ప్రకారం బుధవారం …

కేటీపీఎస్‌ జాతికి అంకితం

– వరంగల్‌కు మంచి రోజులు – సీఎం కేసీఆర్‌ వరంగల్‌,జనవరి 5(జనంసాక్షి): రానున్న రెండేళ్లలో అంటే 2018 నుంచి రాష్ట్ర మంతా 24గంటల నిరంతరాయ విద్యుత్‌ అందిస్తామని …

భద్రతాలోపాలు నిజమే..

– పఠాన్‌ కోట్‌ ఆపరేషన్‌ పూర్తి కాలేదు – ఏయిర్‌బేస్‌ను సందర్శించిన పారికర్‌ న్యూఢిల్లీ,జనవరి 5(జనంసాక్షి): ఉగ్రవాదులు లక్ష్యంగా ఎంచుకున్న పఠాన్‌ కోట్‌ ఏయిర్‌బేస్‌లో భద్రతాలోపాలు వాస్తవమేనని, …

మోదీకి పాక్‌ ప్రధాని ఫోన్‌

– పూర్తిగా సహకరిస్తాం – నవాబ్‌ న్యూఢిల్లీ,జనవరి 5(జనంసాక్షి): ప్రధాని నరేంద్ర మోదీతో మంగళవారం సాయంత్రం పాకిస్థాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ఫోన్‌ లో మాట్లాడారు. పఠాన్‌ …

ఆంధ్రోళ్లపై ఈగ కూడా వాలలేదు

– మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,జనవరి 5(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాటి నుంచి ఇప్పటి వరకు ఆంధ్రోళ్లపై ఈగ వాలనివ్వలేదని ఐటీ, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి కల్వకుంట్ల …