బిజినెస్

ఢిల్లీలో పొల్యూషన్‌ కంట్రోల్‌

– సత్ఫలితాలనిస్తున్న సరిబేసి వాహనాల ప్రయోగం న్యూఢిల్లీ,జనవరి 3(జనంసాక్షి): అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ‘సరి-బేసి’ నెంబర్‌ ప్లేట్‌ విధానం విజయవంతమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రెండోరోజు …

ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ

– కెబినెట్‌లో పలు కీలకనిర్ణయాలు – సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,జనవరి 2(జనంసాక్షి): కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు.సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ …

ఉగ్రవాదానికి ఇస్లాం వ్యతిరేకం

– ముంబైలో ముస్లింల ప్రచారం ముంబై,జనవరి2(జనంసాక్షి): ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం పేట్రేగిపోతోంది. ఇస్లాం రాజ్యం స్థాపనే లక్ష్యమంటూ ఐఎస్‌ విధ్వంసాలకు పాల్పడుతోంది. సోషల్‌విూడియా, ఇతరత్ర మార్గల ద్వారా యువకులను …

హైదరాబాద్‌లో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషనర్ల జాతీయ సదస్సు

– గవర్నర్‌ను ఆహ్వానించిన టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ హైదరాబాద్‌,జనవరి 2(జనంసాక్షి): గవర్నర్‌ నరసింహన్‌తో టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి సమావేశమయ్యారు. 2015 టీఎస్‌పీఎస్సీ రిపోర్టును గవర్నర్‌కు సమర్పించారు. అనంతరం …

బీయాస్‌ నదీ ప్రమాద ఘటనపై హిమాచల్‌ హైకోర్టు సంచలన తీర్పు

న్యూఢిల్లీ,జనవరి 2(జనంసాక్షి): హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్‌ నదిలో గల్లంతై 24 మంది తెలుగు విద్యార్థులు మృతిచెందిన ఘటనపై ఆ రాష్ట్ర హైకోర్టు శనివారం తీర్పు వెలువరించింది. 2014 జూన్‌ …

నల్గొండలో జిల్లాలో ఘోరం

– వృద్ధున్ని ఢీకొన్న కారు – శవం కారుపై ఎగిరిపడ్డా 30 కిలోమీటర్ల ప్రయాణం నల్లగొండ,జనవరి 2(జనంసాక్షి): నల్గొండ జిల్లా కట్టంగూర్‌ వద్ద విషాదం చోటు చేసుకుంది. …

నుమాయిష్‌ షురూ…

– ప్రారంభించిన సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,జనవరి 2(జనంసాక్షి):నగరంలో నుమాయిష్‌గా పేరుగాంచిన పారిశ్రామిక ప్రదర్శన షురూ అయింది.  ఇవాళ సాయంత్రం జరిగిన కార్యక్రమంలో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జ్యోతి …

12 శాతం మైనారిటీ రిజర్వేషన్‌ ఏమైంది!?

– ఎంఐఎం మౌనమేళానోయి… – పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ‘మైనార్టీలకు రిజర్వేషన్ల హావిూ ఏమైంది’ హైదరాబాద్‌,జనవరి 2(జనంసాక్షి): మైనార్టీలకు ఎన్నికల్లో ఇచ్చిన 12 శాతం …

దేశంలో ఐఎస్‌ను అడ్డుకుంది ముస్లింలే

– భారత ముస్లిం కుటుంబాలును అభినందించిన రాజ్‌నాథ్‌ సింగ్‌ న్యూఢిల్లీ,జనవరి 2(జనంసాక్షి): దేశంలో ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ ప్రాబల్యాన్ని అడ్డుకోవడంలో ముస్లిం కుటుంబాలు కీలక పాత్ర …

అభివృద్ధిలో రెండు రాష్ట్రాలు పోటీపడాలి

– గవర్నర్‌ – నరసింహన్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్‌ హైదరాబాద్‌,జనవరి2(జనంసాక్షి): రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని గవర్నర్‌ నరసింహన్‌ ఆకాంక్షించారు. ఈ రెండు …