బిజినెస్

రామజన్మభూమి సమావేశంపై విద్యార్థి సంఘాల నిరసన

న్యూఢిల్లీ,జనవరి 9(జనంసాక్షి):ఆందోళనలు, ఉద్రిక్తతల మధ్య ఢిల్లీ యూనివర్సిటీలో రామజన్మభూమి అంశంపై శనివారం సెమినార్‌ ప్రారంభమైంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య ప్రారంభమైన ఈ సెమినార్‌కు వ్యతిరేకంగా వామపక్ష …

ఫిబ్రవరి 2న జీహెచ్‌ఎంసీ ఎన్నికలు

– 12 న నోటిఫికేషన్‌ మోగిన గ్రేటర్‌ ఎన్నికల నగారా 12న నోటిఫికేషన్‌ విడుదల 12 నుంచి 17 వరకు నామినేషన్ల స్వీకరణ 18న పరిశీలన,21న ఉపసంహరణ …

జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

– హెల్త్‌ కార్డుల ప్రక్రియకు ప్రారంబఙంఇచన మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,జనవరి 8(జనంసాక్షి): జర్నలిస్టుల హెల్త్‌ కార్డులకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో హెల్త్‌కార్డుల …

‘వారు’ ఓకే వేదికపై…

మమత సమక్షంలో ఒకే వేదికపై జైట్లీ, కేజ్రీవాల్‌ కోల్‌కతా,జనవరి 8(జనంసాక్షి): దిల్లీ క్రికెట్‌ సంఘం వివాదంలో పరస్పర విమర్శలు చేసుకుంటున్న దిల్లీ ముఖ్యమంత్రి కేజీవ్రాల్‌, కేంద్ర ఆర్థిక …

కాలుష్యం తగ్గింది

– కోర్టుకు ఆప్‌ సర్కారు నివేదిక న్యూఢిల్లీ,జనవరి 8(జనంసాక్షి): దేశరాజధాని ఢిల్లీలో సరి-బేసి వాహన విధానం అమలు చేయడం వల్ల నగరంలో కీలక సమయాల్లో కాలుష్యం స్థాయి …

జల్లిట్టుకు కేంద్రం అనుమతి

న్యూఢిల్లీ,జనవరి 8(జనంసాక్షి):తమిళనాడుకు కేంద్రం సంక్రాంతి కానుక అందించింది.సంక్రాంతి పర్వదినాన తమిళనాడులో సంప్రదాయ బద్ధంగా నిర్వహించే జల్లికట్టుకు కేంద్రం నుంచి అనుమతి లభించింది. అక్కడి అన్ని పార్టీల నాయకులు …

జమ్ము కాశ్మీర్‌ సీఎం ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ ఇకలేరు

– ప్రముఖులు సంతాపం – తదుపరి సీఎం మెహబూబా ముఫ్తీ న్యూఢిల్లీ,జనవరి 7(జనంసాక్షి): జమ్మూ కశ్మీర్‌ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌(79) కన్నుమూశారు. మెడనొప్పి జ్వరంతో బాధపడుతున్న …

జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌ కుదింపు కుదరదు

– హై కోర్టు హైదరాబాద్‌,జనవరి 7(జనంసాక్షి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌ను కుదిస్తూ జారీచేసిన జీవోపై హైకోర్టు స్టే విధించింది. ఎన్నికల నిర్వహణ కోసం గడువు విధిస్తూ ఆదేశాలు …

అసద్‌కు ఐఎస్‌ వార్నింగ్‌

హైదరాబాద్‌,జనవరి 7(జనంసాక్షి): మజ్లిస్‌ పార్టీ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీకి ఐఎస్‌ఐఎస్‌ నుంచి హెచ్చరికలు వచ్చాయి. ఐఎస్‌ఐఎస్‌ గురించి తెలియకపోతే నోరు మూసుకోవాలని ట్విట్టర్‌లో బెదిరింపు …

సత్ప్రవర్తన కలిగిన 300 మంది ఖైదీలు విడుదల

– హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి హైదరాబాద్‌,జనవరి 7(జనంసాక్షి): ఈ గణతంత్ర దినోత్సవానికి సత్పవ్రర్తన కలిగిన 300 మంది ఖైదీలను జనవరి 26న విడుదల చేయాలని భావిస్తున్నట్లు రాష్ట్ర …