బిజినెస్

కొలువుల జాతర

– నాలుగు నోటిఫికేషన్లు జారీ చేసిన టీఎస్‌పీఎస్సీ హైదరాబాద్‌,డిసెంబర్‌30(జనంసాక్షి):తెలంగాణలో సర్కారు కొలువుల జాతర కొనసాగుతోంది. నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కొత్త సంవత్సర కానుక ప్రకటించింది. …

డీఎస్సీలోనే మైనారిటీ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ

– వచ్చే ఏడాది జూన్‌ నుంచి 60 మైనారిటీ రెసిడెన్షియల్‌ పాఠశాలలు – బాలికలకు 30, బాలురలకు 30 – సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌29(జనంసాక్షి): వచ్చే సంవత్సరం …

అంబేడ్కర్‌ మహా ఆర్థికవేత్త

– ఆయన ఆలోచన విధానమే పరిష్కారం – దళిత గిరిజన పారిశ్రామికవేత్తల సదస్సులో మోదీ న్యూఢిల్లీ,డిసెంబర్‌29(జనంసాక్షి): భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ మహా ఆర్థిక వేత్త అని …

మావోయిస్టు అగ్రనేత గాజర్ల అశోక్‌ లొంగుబాటు

వరంగల్‌ ,డిసెంబర్‌29(జనంసాక్షి): మావోయిస్టు అగ్రనేత గాజర్ల అశోక్‌ మంగళవారం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. 24 ఏళ్లుగా అజ్ఞాత జీవితం గడుపుతున్న మావోయిస్ట్‌ అగ్రనేత గాజర్ల అశోక్‌ అలియాస్‌ …

ఐఎస్‌ఐ ఏజెంట్‌ రంజిత్‌ సింగ్‌ అరెస్టు

– నిందితుడు ఏయిర్‌ఫోర్స్‌ మాజీ అధికారి న్యూఢిల్లీ,డిసెంబర్‌28(జనంసాక్షి):  పాకిస్థాన్‌ ఇంటలిజెన్స్‌ ఏజెన్సీకి గూఢచర్యం చేస్తున్న భారత ఎయిర్‌ఫోర్స్‌ మాజీ అధికారిని పంజాబ్‌లో అరెస్టు చేశారు. పాకిస్థాన్‌ ఇంటర్‌ …

గుజరాత్‌ రచయిత రఘువీర్‌కు జ్ఞానపీఠ్‌ అవార్డు

న్యూఢిల్లీ,డిసెంబర్‌28(జనంసాక్షి): ప్రముఖ గుజరాతీ రచయిత రఘువీర్‌ చౌదరికి  దేశ సాహిత్య రంగంలోనే అత్యున్నత పురస్కారమైన జ్ఞానపీఠ్‌ అవార్డు వరించింది. 2015 సంవత్సరానికిగాను ఆయనకు ఈ అవార్డు ప్రకటించారు. …

రాజన్న సన్నిధిలో సీఎం కేసీఆర్‌

వేములవాడ, డిసెంబర్‌,28(జనంసాక్షి) :  తెలంగాణ సీఎం కేసీఆర్‌ దంపతులు కరీంనగర్‌ జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారినిసోమవారం దర్శించుకున్నారు. ఎరవెల్లి ఫాం హౌస్‌లో ఆయుత చండీ యాగం ముగించుకున్న …

కుటుంబ సభ్యులతో రాష్ట్రపతిని కలిసిన సీఎం కేసీఆర్‌

న్యూఢిల్లీ,డిసెంబర్‌28(జనంసాక్షి):: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సోమవారం సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో భేటీ అయ్యారు. కేసీఆర్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్రపతి నిలయానికి వెళ్లి ప్రణబ్‌ను …

పేదలకే సబ్బీడీ గ్యాస్‌

– 10 లక్షల ఆదాయ పరిమితి దాటితే రాయితీ ఉండదు న్యూఢిల్లీ,డిసెంబర్‌28(జనంసాక్షి):  కేంద్ర ప్రభుత్వం సంపన్నులకు వంటగ్యాస్‌ సబ్సిడీలో కోత పెట్టింది. ఇక అర్హులకే సబ్సిడీని పక్కాగా …

సీబీఐ విచారణ జరపండి

– డీడీసీఏ అవినీతిపై కీర్తి అజాద్‌ డిమాండ్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌28(జనంసాక్షి): దిల్లీ క్రికెట్‌ సంఘం(డీడీసీఏ) కేసుపై సీబీఐ విచారణ చేపట్టాలని సస్పెండ్‌ అయిన భాజపా ఎంపీ కీర్తి ఆజాద్‌ …