బిజినెస్

కాల్‌మనీ దుర్మార్గులను హతమారుస్తాం

– అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి శిక్ష తప్పదు – మావోయిస్టు పార్టీ హెచ్చరిక హైదరాబాద్‌,డిసెంబర్‌28(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి మావోయిస్టులు సోమవారం బహిరంగ లేఖ రాశారు. కాల్‌ …

ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతం

– 99.7 శాతం పోలింగ్‌ – 30న ఓట్ల లెక్కింపు – ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ హైదరాబాద్‌,డిసెంబరు 27(జనంసాక్షి) :స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ …

అమెరికాలో భారీ టోర్నడోలు

-11 మంది మృతి టెక్సాస్‌,డిసెంబరు 27(జనంసాక్షి) :అగ్రరాజ్యం అమెరికాను భారీ తుఫాన్‌, టోర్నడోలు కుదిపేస్తున్నాయి. ఉత్తర టెక్సాస్‌లో తుఫాన్‌, టోర్నడోలు విరుచుకుపడటంతో 11 మంది చనిపోయారు. శనివారం …

పంజాబ్‌ ఎన్నికలో పాల్గొనున్న కేజ్రీవాల్‌

– నా ఇంటిపై సీబీఐ దాడుల చేస్తే మఫ్లర్‌లే దొరుకుతాయి – ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఢిల్లీ,డిసెంబరు 27(జనంసాక్షి) :2017లో పంజాబ్‌లో జరుగనున్న సాధారణ ఎన్నికలకు ఢిల్లీ …

.ఇక భారత్‌ స్టార్టప్‌ ఇండియా

– మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ ఢిల్లీ,డిసెంబరు 27(జనంసాక్షి) :వచ్చే ఏడాది జనవరి 16 నుంచి స్టార్టప్‌ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ. …

సాయిబాబా మళ్లీ జైలుకు

నాగపూర్‌,డిసెంబరు 27(జనంసాక్షి) : మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో సస్పెన్షన్‌కు గురైన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ జీఎన్‌ సాయిబాబా నాగపూర్‌ సెంట్రల్‌ జైలు అధికారుల ఎదుట లొంగిపోయారు. డిసెంబరు …

దేశంలోనే భారీ సంక్షేమం

– ప్రజల ఆశీర్వాదం కావాలి – మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌26(జనంసాక్షి): పేదల ప్రజల సంక్షేమానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని మంత్రి కెటి  రామారావు అన్నారు. …

ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం

– భన్వల్‌లాల్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌26(జనంసాక్షి): తెలంగాణలో ఆదివారం జరగనున్న శాసనమండలి ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ వెల్లడించారు. నాలుగు జిల్లాల్లో 6 స్థానాలకు …

సుల్తాన్‌ బజార్‌ నుంచి మెట్రోరైలు

– మెట్రో ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి హైదరాబాద్‌,డిసెంబర్‌26(జనంసాక్షి):  సుల్తాన్‌బజార్‌ మెట్రో  సమస్య పరిష్కారమైందని మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. ఇక్కడ వ్యాపారులు గతకొంత కాలంగా ఆందోళనచేస్తుండగా వారికి …

ఐస్‌లో చేరబోతున్నారన్న ఆరోపణలతో నాగ్‌పూర్‌ విమానశ్రయంలో ముగ్గురి హైదరబాదీయుల అరెస్టు

నాగపూర్‌,డిసెంబర్‌26(జనంసాక్షి):  ఐఎస్‌ తీవ్రవాద ఉచ్చులో చిక్కుకున్నముగ్గురిని ఎటిఎస్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతకొంతకాలంగా వీరిపైనిఘా పెంచిన అధికారులు శనివారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ విమానాశ్రయంలో ఏటీఎస్‌ అధికారులు ముగ్గురిని …