బిజినెస్

ఆ ఖర్చు మేమే భరిస్తాం

– చికిత్స పొందుతున్న విద్యార్థిని పరామర్శించిన కేటీఆర్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌28(జనంసాక్షి):హైదరాబాద్‌ లోని నిమ్స్‌ ఆస్పత్రిలో పెద్దపేగులో వ్యాధితో బాధపడుతున్న సత్తుపల్లికి చెందిన ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి సంతోష్‌ ను …

విడిది ముగిసింది.. ఢిల్లీ పిలిచింది

– తేనేటి విందు రాష్ట్రపతికి వీడ్కోలు సీఎం, గవర్నర్‌ హైదరాబాద్‌,జనవరి 1(జనంసాక్షి): రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ హైదరాబాద్‌లో శీతాకాల విడిది ఇవాళ్టితో ముగిసింది. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో 14రోజుల …

అభివృద్ధికి ‘రహదారులు’

– మీరట్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేకు ప్రధాని శంకుస్థాపన న్యూఢిల్లీ,జనవరి 1(జనంసాక్షి): దేశంలోని మారుమూల గ్రామాలు సైతం అభివృద్ధి బాటలో పయనించాలంటే చక్కని రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉండాలని …

విభజనతోనే ఆంధ్రా వికాసం

– కేటీఆర్‌ న్యూఢిల్లీ,జనవరి 1(జనంసాక్షి):పెరుగుతోన్న జనాభాకు అనుగుణంగా సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ నగరాబివృద్ధి పథకాలను చేపడుతున్నారని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. గతంలో ఎన్నడూ ఇలా …

కరువొచ్చింది

– సాయం చేయండి న్యూఢిల్లీ,డిసెంబర్‌28(జనంసాక్షి):తెలంగాణలో కరువు కింద రూ.2514 కోట్ల కేంద్ర కరువు సహాయం చేయాలని కేంద్ర మంత్రిని కోరినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి …

వారి సెలవు సంతోషమే

– కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ,జనవరి 1(జనంసాక్షి):దిల్లీలో ఇద్దరు సివిల్‌ సర్వీసెస్‌ అధికారులను సస్పెండ్‌ చేయడాన్ని నిరసిస్తూ 200 మంది అధికారులు సెలవు పెట్టారు. దీనిపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ …

రాష్ట్రపతి అట్‌ హోంకు ప్రముఖులు

హైదరాబాద్‌,డిసెంబర్‌30(జనంసాక్షి):రాష్ట్రపతి అట్‌ హోంకు తెలంగాణ రాష్ట్ర ప్రముఖులు హాజరయ్యారు.వారికి  రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ బుధవారం ప్రముఖలకు తేనీటి విందు ఇచ్చారు. బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన …

అమ్ముల పొదిలో మరో అస్త్రం

– బరాక్‌ 8 క్షిపణి పరీక్ష విజయవంతం న్యూఢిల్లీ,డిసెంబర్‌30(జనంసాక్షి): భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. భూ ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాన్ని ఛేదించే బరాక్‌-8 …

రైతులు బాగుంటేనే రాష్ట్రప్రగతి

– ప్రొ కోదండరాం హైదరాబాద్‌,డిసెంబర్‌30(జనంసాక్షి):రైతులు బాగుంటేనే రాష్ట్రం ప్రగతిదిశలో పయనిస్తుందని జేఏసీ కన్వీనర్‌ ప్రోఫెసర్‌ కోదండరాం తెలిపారు. ఇటీవల రైతుల ఆత్మహత్యలకు ప్రధానకారమేంటో తెలసుకోవాలని హైకోర్టు తెలంగాణ …

తెలంగాణలో క్రైం రెటు తగ్గింది

– డీజీపీ అనురాగ్‌ శర్మ హైదరాబాద్‌,డిసెంబర్‌30(జనంసాక్షి):గతేడాదితో పోలిస్తే ఈయేడు నేరాల సంఖ్య తగ్గిందని డీజీపీ అనురాగ్‌ శర్మ తెలిపారు. షీటీమ్స్‌ ఏర్పాటు తరవాత మంచి ఫలితాలు వచ్చాయన్నారు. …