బిజినెస్

నేడు మన హైదరాబాద్‌కు సిందు

హైదరాబాద్‌,ఆగస్టు 21(జనంసాక్షి):విశ్వక్రీడావేదిక రియో ఒలింపిక్స్‌ లో విజయకేతనం ఎగరేసిన పీవీ సింధు రేపు భాగ్యనగరంలో అడుగిడనున్నారు. రియో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచి భారత్‌ తరపున విజయ …

పాక్‌ హింసను ప్రేరేపిస్తోంది

– అరుణ్‌ జైట్లీ జమ్మూ ,ఆగస్టు 21(జనంసాక్షి): కశ్మీరులో హింసను పాకిస్థాన్‌ ప్రోత్సహిస్తోందని, భారతదేశ సమగ్రతపై దాడి చేస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఆగ్రహం …

ప్రధానితో నేడు కాశ్మీర్‌ విపక్షనేతల భేటీ

న్యూఢిల్లీ,ఆగస్టు 21(జనంసాక్షి):కశ్మీరులో అల్లకల్లోలం నేపథ్యంలో జమ్మూ-కశ్మీరు ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సోమవారం సమావేశం కాబోతున్నారు. ప్రతిపక్ష నేతల బృందానికి ఆ రాష్ట్ర …

గయాలో పెట్రోల్‌ బావి

– ఫ్రీ చమురు కోసం క్యూ కట్టిన జనం గయా,ఆగస్టు 21(జనంసాక్షి):టైటిల్‌ చూడగానే.. ఇదేంటి నీళ్ల కోసం బిందెలెత్తుకుని మరీ పోటీపడటం చూశాం.. క్యూలో నిల్చుని నేనంటే …

ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌గా ఉర్జిత్‌ పటేల్‌

న్యూదిల్లీ,ఆగస్టు 20(జనంసాక్షి): ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉర్జిత్‌ పటేల్‌ నియమితులయ్యారు. తదుపరి గవర్నర్‌గా ఆయన రఘురామ రాజన్‌ స్థానంలో బాధ్యతలు చేపడతారు. ప్రస్తుతం డిప్యూటీ గవర్నర్‌గా ఉన్న ఆయన …

సింధుపై కనక వర్షం

పివి సింధుకు భారీ నజరానా ప్రకటించిన కెసిఆర్‌ 5కోట్ల నగదు, వేయిగజాల స్థలం..కోరుకుంటే ఉద్యోగం 22న ఘనంగా స్వాగతం పలకాలని నిర్ణయం గోపీచంద్‌ అకాడమికి కోటి నజరానా …

పెండింగ్‌కేసులు పెనుసవాల్‌

– సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌ సిమ్లా,ఆగస్టు 20(జనంసాక్షి): దేశ వ్యాప్తంగా పేరుకుపోయిన పెండింగ్‌ కేసుల పరిష్కారం న్యాయవ్యవస్థకు జాతీయ సవాలుగా మారిందని సుప్రీంకోర్టు ప్రధాన …

పన్నుల ఎగవేత అభివృద్ధికి విఘాతం

-అరుణ్‌ జైట్లీ ముంబయి,ఆగస్టు 20(జనంసాక్షి): బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు తిరిగి సక్రమంగా చెల్లించడం తప్పనిసరి చేసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రజలకు హితవు …

కొత్త జిల్లాలపై నేడు అఖిలపక్షం

– తుదిదశకు జిల్లాల ఏర్పాటు హైదరాబాద్‌,ఆగస్టు 19(జనంసాక్షి): తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు కసరత్తు నేటితో కొలిక్కి రానుంది. ఇప్పటికే దీనిపై దాదాపు ఓ నిర్ణయానికి వచ్చిన …

ఫార్మా ప్రతినిధులతో కేటీఆర్‌ భేటి

న్యూఢిల్లీ,ఆగస్టు 19(జనంసాక్షి): ఢిల్లీ పర్యటనలో మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బిజీబిజీగా ఉన్నారు.ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌.. ఫార్మా కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు.  శుక్రవారం రియల్‌ …