బిజినెస్

జయపై సుప్రీం గుస్సా

న్యూఢిల్లీ,ఆగస్టు 24(జనంసాక్షి): పరవునష్టం కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాప్రతినిధులు విమర్శలు ఎదుర్కోవాలే గానీ ప్రతీ విమర్శకు కేసులు వేయడం …

జోనల్‌ వ్యవస్థ కొనసాగించాలి

– కొత్త జిల్లాల ప్రాతిపదిక ఏంది? హైదరాబాద్‌,ఆగస్టు 23(జనంసాక్షి): కొత్త జిల్లాలను ఏ ప్రాతిపదికన ఏర్పాటుచేస్తున్నారో ప్రభుత్వం చెప్పాలని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు. …

సింధు ఆశాకిరణం

– ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడ,ఆగస్టు 23(జనంసాక్షి): క్రీడల్లో రాణించే వారికి ఎపి ప్రభుత్వం అండంగా ఉంటుందని సిఎం చంద్రబాబు ప్రకటించారు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో రాణించే …

మహాద్రోహం

– రీడిజైనింగ్‌తో రూ.50 వేల కోట్ల నష్టం – ఉత్తమ్‌కుమార్‌ హైదరాబాద్‌,ఆగస్టు 23(జనంసాక్షి):మహారాష్ట్రతో ఒప్పందాన్ని కాంగ్రెస్‌ తీవ్రంగా తప్పుపట్టింది. దీంతో ఒరిగేదేవిూ లేదని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ …

దారిద్య్ర భారతం

– సంపన్న దేశాల జబితాలో ఏడోస్థానం న్యూదిల్లీ,ఆగస్టు 23(జనంసాక్షి): భిన్నత్వంలో ఏకత్వం భారతదేశానికి మాత్రమే ఉన్న ఏకైక లక్షణం. అది సంస్కృతి పరంగానే కాదు, ఆర్థిక, అభివృద్ధి …

కన్నడ నటి రమ్యపై దేశద్రోహం కేసు

– పాకిస్తాన్‌ ప్రజలు మనలాంటి వారే అన్నందుకు కర్నాటక ,ఆగస్టు 23(జనంసాక్షి): పొరుగుదేశం పాకిస్థాన్‌ను పొగుడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కన్నడ నటి,.మాజీ ఎంపీ రమ్యపై దేశద్రోహం …

కొత్త జిల్లాలపై నోటిఫికేషన్‌ విడుదల

– నెలరోజులపాటు అభ్యంతరాల స్వీకరణ హైదరాబాద్‌,ఆగస్టు 22(జనంసాక్షి): తెలంగాణలో జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల పునర్‌వ్యవస్థీకరణపై ప్రభుత్వం సోమవారం ముసాయిదా ప్రకటన జారీ చేసింది. 17 కొత్త జిల్లాలు …

ఖమ్మంలో ఘోర రోడ్డు ప్రమాదం

ఖమ్మం,ఆగస్టు 22(జనంసాక్షి):ఖమ్మం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో కనీసం పదిమంది మృతి చెందారు. ఓ ప్రైవేట్‌ బస్సు బోల్తా పడడంతో ఈ దుర్ఘటనజరిగింది. సోమవారం తెల్లవారుజామున ఈ …

కాశ్మీర్‌పై శాంతి చర్చలు

– విపక్షనేతలతో మోదీ భేటీ న్యూఢిల్లీ,ఆగస్టు 22(జనంసాక్షి): కశ్మీర్‌ పరిణామాలపై చర్చించేందుకు ఆ రాష్ట్ర విపక్ష నేతల బృందం సోమవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసింది. దిల్లీలోని ప్రధాని …

టర్కీలో ఆత్మాహుతి దాడి

– 50మంది మృతి అంకారా,ఆగస్టు 21(జనంసాక్షి): టర్కీ మరోసారి బాంబుపేలుడుతో దద్దరిల్లింది. సిరియా సరిహద్దులకు సవిూపంలోని గజియంటెప్‌ సిటీలో ఓ వెళ్లి వేడుకపై శనివారం రాత్రి ఆత్మాహుతి …