జాతీయం

గుజరాత్‌ సర్కార్‌కు సుప్రీంలో ఊరట

న్యూఢిల్లీ,ఆగస్ట్‌29(జ‌నంసాక్షి): గుజరాత్‌ సర్కార్‌కు భారీ ఊరట దక్కింది. గోద్రా ఘటన తర్వాత గుజరాత్‌లో చెలరేగిన హింసాకాండలో దెబ్బతిన్న మత కట్టడాలను నిర్మించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అంటూ …

చక్కెర ధరల అదుపునకు కేంద్రం చర్యలు

  న్యూఢిల్లీ,ఆగస్ట్‌29(జ‌నంసాక్షి): చక్కెర ధరలను అదుపు చేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. రానున్న పండుగల దృష్ట్యా చక్కెర ధరలు పెరిగే అవకాశం ఉన్నందున వాటిని నియంత్రణలో ఉంచేందుకు …

ధ్యాన్‌చంద్‌కు ఘనంగా నివాళి

న్యూఢిల్లీ,ఆగస్ట్‌29(జ‌నంసాక్షి): నేషనల్‌ స్పోర్ట్స్‌ డే సందర్భంగా హాకీ ప్లేయర్‌ మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ను కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్‌ గోయల్‌, ¬ంశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు స్మరించుకున్నారు. …

దత్త పుత్రికనూ వదలని డేరాబాబా

మాజీభర్త గుప్తా సంచలన ప్రకటన న్యూఢిల్లీ,ఆగస్ట్‌29(జ‌నంసాక్షి): డేరా బాబా అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తనను నమ్మిన భక్తురాళ్లనే కాదు.. దత్తత తీసుకున్న కూతురినీ గుర్మీత్‌ వదల్లేదని తాజాగా …

దిలీప్‌కు హైకోర్టులో మళ్లీ చుక్కెదురు

కేరళ: ప్రముఖ మలయాళ నటుడు దిలీప్‌కు హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఆయన బెయిల్‌ కోరుతూ రెండోసారి చేసుకున్న దరఖాస్తును కోర్టు తిరస్కరించింది. దిలీప్‌ బెయిల్‌ కోసం మొదటిసారి …

మైనర్‌పై అత్యాచారయత్నం: ఇద్దరు అరెస్ట్

కర్ణాటక: రాష్ట్రంలోని బంగార్‌పేట్ ప్రభుత్వ బాలికల వసతిగృహంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ముగ్గురు యువకులు మైనర్‌పై అత్యాచారయత్నం చేశారు. అత్యాచారానికి యత్నంచిన ఇద్దరు యువకులను పోలీసులు …

ముంబైని ముంచెత్తుతున్న వర్షాలు

దేశ ఆర్ధిక రాజధాని ముంబైని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలతో ముంబైలోని వడాలా, బాంద్రా ఏరియాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వరద …

రూ.2లక్షలు దాటితే 2లక్షలు ఫైన్

న్యూఢిల్లీ: న‌గ‌దు లావాదేవీలు రూ.2 ల‌క్ష‌లు, అంత‌కు మించి దాటితే చ‌ట్ట‌ప‌ర‌మైన‌ చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఐటీశాఖ వార్నింగ్ ఇచ్చింది. ఒక వ్య‌క్తి ద‌గ్గ‌ర నుంచి ఒక రోజులో …

పట్టాలు తప్పిన దురంతో ఎక్స్‌ప్రెస్‌ 

ఒకే నెలలో నాలుగు రైలు ప్రమాదాలు థానే: మ‌ళ్లీ రైలు ప‌ట్టాలు త‌ప్పింది. ఈ సారి మ‌హారాష్ట్రలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. నాగ‌పూర్- ముంబై మ‌ధ్య తిరిగే …

మరోసారి రణరంగమైన సిర్సా

బీభత్సం సృష్టించిన డేరా బాబా అనుచరులు అప్రమత్తమైన హర్యానా, పంజాబ్‌ రాష్టాల్రు సిర్సా,ఆగస్టు28 : హర్యానా మరోసారి రణరంగమైంది. డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్‌ రామ్‌ …